Home » Ys Jagan
YSR Sampoorna Poshana scheme : ఇంగ్లీషు భాషను వద్దనే వారు అంటరానితనాన్ని ప్రోత్సాహించినట్లేనని AP సీఎం జగన్ అన్నారు. ప్రీ ప్రైమరీ విధానాన్ని కూడా..పేదలకు ఇవ్వకూడదంటూ..వినిపిస్తున్న కొన్ని అభిప్రాయాలను రూపం మార్చుకున్న అంటరానితనం కనిపిస్తుందన్నారు. వీరి మనస్�
సినిమా వాళ్లు ఏదైనా ఒకమాట మాట్లాడేటప్పుడు లేదా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. లేదంటే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకోసారి వారి అభిప్రాయం ఎదుటివాళ్లకి అర్థం కాకపోయినా విమర్శల పాలు కావాల్సి వస్తుంది. తాజాగా హీ�
రాఖీ పౌర్ణమి సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని అక్కాచెల్లెళ్లు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తోబుట్టువుల మధ్య ప్రేమానుబంధాలకు ప్రతీకగా నిలిచే పండుగ రక్షాబంధన్ అని, ఒకరికి ఒకరు రక్షణగా ఉంటామని బాస చేసుకునే పర్వ�
ఏపీలో సంచలనం సృష్టించిన మాజీమంత్రి YS Viveka కేసులో కీలక అడుగు పడింది. ఏడాదిగా మిస్టరీ వీడని వివేకా హత్య కేసులో CBI రంగంలోకి దిగింది. హైకోర్టు ఆదేశాలతో విచారణ ప్రారంభించిన సీబీఐ అధికారులు.. Kadapa SP భేటీ అయ్యారు. కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీన
ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం అమలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు సీఎం జగన్. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారు. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను అమలు చేయడమే కాకుండా..నిధులను కూడా వ�
కష్ట కాలంలో ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు భయపెడుతున్నా.. ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకుంటున్నారు సీఎం జగన్. ఇప్పటికే అనేక హామీలు నెరవేర్చిన సీఎం జగన్ తాజాగా విద్యార్థులకు అండగా నిలిచారు. సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం జగనన్న విద్యాదీవెన పథక�
ఏపీ సీఎం జగన్కు కేంద్ర హోంమంత్రి అమిత్షా ఫోన్ చేశారు. కోవిడ్–19 నివారణపై 2020, ఏప్రిల్ 26వ తేదీ ఆదివారం సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. అమిత్షా ఫోన్ చేసిన విషయాన్ని అధికారులకు సీఎం జగన్ తెలియచేశారు. ఏప్రిల్ 20 నుంచి ఇచ్చిన సడలింపులు, �
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య వేయికి చేరువైంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతునే ఉన్నాయి తప్ప ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. నిన్న నమోదైన 15 కొత్త కేసులతో కలిపి రాష
ఏపీలోని ముస్లింలకు సీఎం జగన్ ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో రంజాన్ ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోవాలని కోరారు. తద్వారా కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వానికి
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రపంచ దేశాల్లో భారత్ సహా పలు దేశాల్లో కరోనా వైరస్ విస్తరిస్తోంది. రోజురోజుకీ కొత్త కేసులు నమోదవుతున్నాయి. కొన్నిదేశాల్లో వైరస్ తీవ్రత ఎక్కుగా ఉన్నప్పటికీ భారత్ లో మాత్రం స్వల్ప స్థాయిలోనే కన�