రేపటి నుంచి ప్రతిరోజూ విందే అన్నట్టుగానే సీఎం కేసీఆర్ వరుసగా రెండోరోజు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు చేసిన అలిగేషన్స్ ను కౌంటర్ ఇస్తారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.