106 people

    చైనాను వణికిస్తోన్న కరోనా వైరస్ : 106 కు చేరిన మృతుల సంఖ్య 

    January 28, 2020 / 06:34 AM IST

    కరోనా వైరస్ చైనాను వణికిస్తోంది. కరోనా వైరస్ మృతుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. చైనాలో 106 చేరిన మృతుల సంఖ్యకు చేరింది. 3 వేల మందికి కరోనా వైరస్ సోకడంతో చికిత్స పొందుతున్నారు. మరోవైపు చైనాలో పాఠశాలలు, యూనివర్సిటీలు మూతపడ్డాయి. చైనా వుహాన్ నగర�

10TV Telugu News