Home » 1st Test
కంగారూలను వారి దేశంలోనే మట్టి కరిపించి భారత్ గడ్డపై ఉత్సాహంగా ఇంగ్లండ్ను పడగొట్టాలని నిర్ణయించుకుని బరిలోకి దిగిన టీమిండియా తొలి టెస్ట్ మ్యాచ్లో చేతులెత్తేసింది. చెన్నైలో తొలి టెస్టులో హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగిన భారత్.. ఇంగ్లండ
Ind vs Eng: సుదీర్ఘ విరామం తర్వాత జరుగుతోన్న భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు విజృభించడంతో స్వల్ప విరామంతో రెండు వికెట్లు కోల్పోయింది ఇంగ్లీష్ జట్టు. 23.5వ బంతికి రారీ బర్న్స్ 63పరుగుల వద్ద తొలి వికెట్ గా, రెండో వికెట్�
India vs England 1st Test : ఆస్ట్రేలియా టూర్లో కంగారులను బిత్తరపోయేలా చేసిన టీమిండియా…ఇంగ్లండ్తో తలపడనుంది. స్వదేశంలో జరుగుతున్న నాలుగు టెస్ట్ల సిరీస్లో 2021, ఫిబ్రవరి 05వ తేదీ శుక్రవారం తొలి టెస్ట్ ఆరంభం కానుంది. చెన్నై చెపాక్ స్టేడియంలో జరగనున్న ఈ మ్�
Australia: ఆస్ట్రేలియాతో జరిగిన డే/నైట్ మ్యాచ్లో భారత జట్టు ఘోరంగా విఫలం అయ్యింది. ఫస్ట్ డే బ్యాటింగ్కు ప్రతికూలమైన పిచ్పై ఓపికగా తనదైన బ్యాటింగ్తో రాణించిన భారత్ జట్టు.. రెండవ ఇన్నింగ్స్లో మాత్రం చిత్తయ్యింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో అధ్భుతంగ�
India vs Australia 1st Test : ఆస్ట్రేలియా – భారత్ తొలి టెస్టు మ్యాచ్కు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. డే అండ్ టెస్టు, పింక్ బాల్తో ఆట జరుగనుంది. ఈ మ్యాచ్ గురించి అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆడిలైడ్ ఓవల్లో 2020, డిసెంబర్ 17వ తేదీన ఈ మ్యాచ్ ప్రారంభం కానుం
కరోనా వైరస్ కారణంగా ఆగిపోయిన అంతర్జాతీయ క్రికెట్ 117 రోజుల తరువాత సౌతాంప్టన్లో టెస్ట్ మ్యాచ్తో ప్రారంభం అయ్యింది. ఇంగ్లాండ్కు వెస్టిండీస్కు మధ్య జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ జట్టు విజయం సాధించగలిగింది. మూడు మ్యాచ్ల సిరీస్లో తొలి మ్య
కొద్ది నెలల క్రితం క్రికెట్ గ్రౌండ్ లో ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ జరగడం ఊహకు కూడా రాలేదేమో. కానీ, ప్రస్తుతం హెల్త్ ప్రొటోకాల్స్ ప్రకారం.. కరోనావైరస్ మహమ్మారి కారణంగా అదే జరిగేలా ఉంది. నాలుగు నెలల నిరీక్షణ తర్వాత ఇంగ్లాండ్-వెస్టిండీస్ ల మధ్య �
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్కు వర్షం కారణంగా ఆటంకం కలిగింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. భారత బ్యాట్స్మెన్ను కట్టడి చేస్తూ వచ్చింది. కెప్టెన్ కోహ్లీ(2)పరుగులకే వెనుదిరగడం జట్టుకు ప�
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత్.. కివీస్ తో టెస్టు ఫార్మాట్ కు సిద్ధమైంది. వెల్లింగ్టన్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మయాంక్ అగర్వాల్ తోడుగా పృథ్వీ షా ఓపెనర్గా బరిలోకి దిగాడు. వన్డే సిరీస్�
బంగ్లాదేశ్ను టీ20 సిరీస్ లో మట్టి కరిపించిన భారత్.. రెండో సిరీస్ లోనూ ఆధిక్యత కొనసాగించాలని వ్యూహరచన చేస్తోంది. వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్లో భాగంగా రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్ ను ఆడనుంది. గురువారం ఇండోర్ వేదికగా జరగనున్న మ్యాచ్ లో విజయం స�