Home » 1st Test
మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆధిపత్యం ప్రదర్శించింది.
టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్యా రహానె తండ్రి అయ్యాడు. అతడి భార్య రాధిక ధూపాకర్ శనివారం (అక్టోబర్ 5, 2019) రోజున ఆడపిల్లకు జన్మనిచ్చింది. మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు మ్యాచ్ విశాఖ వేదికగా జరుగుతోంది. టెస్టు సిరీస్ మ్�
మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా విశాఖ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ కొనసాగుతోంది. ఓవర్ నైట్ స్కోరు 39/3తో మూడో రోజు ఆట ఆరంభించిన దక్షిణాఫ్రికా 118 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. భారత స్పిన్న�
మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఓవర్ నైట్ స్కోరు 39/3తో మూడో రోజు ఆట ఆరంభించిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లు తొలి ఇన్నింగ్స్ లో
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 222పరుగులకే కట్టడి చేసిన భారత్.. రెండో ఇన్నింగ్స్లో ఆచితూచి ఆడుతోంది. ఇషాంత్శర్మ (5/43), షమి(2/48), జడేజా(2/64) విజృంభించడంతో విండీస్ను తొలి ఇన్నింగ్స్లో 222 పరుగులకు ఆలౌట్ చేసి భారత్ 75 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్య
వెస్టిండీస్పై జరుగుతున్న టెస్టు పోరులో భారత్దే పై చేయిగా కొనసాగుతోంది. తొలి టెస్టు రెండో రోజు మ్యాచ్లోనూ భారత్ హవానే నడిచింది. తొలి ఇన్నింగ్స్ ఆరంభంలో టాపార్డర్ తడబడినప్పటికీ అజింక్య రహానె (81; 163 బంతుల్లో 10ఫోర్లు) పోరాడడంతో భారత్ కోలుకో
వెస్టిండీస్తో తొలి టెస్టులో టాస్ ఓడిన భారత్కు గట్టి సవాలే ఎదురైంది. ఓపెనర్ మినహాయించి టాపార్డర్ కుప్పకూలిన వేళ రహానె జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. విండీస్ ఫాస్ట్బౌలర్లు రోచ్, గాబ్రియెల్ ధాటికి 25 పరుగులకే మూడు వికెట్లు చేజార్చుకు
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా ఆంటిగ్వాలో సర్ వివ్ రిచర్డ్స్ స్డేడియం వేదికగా భారత్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత వర్షం కురుస్తుండటంతో టాస్ని అంపైర్లు తాత్కాలికంగా వాయ�