Home » 40 sheeps
కర్నూలు జిల్లా అవుకు మండలంలో 40 గొర్రె పిల్లలను కుక్కలు చంపేశాయి. దాదాపు రెండు లక్షల నష్టం వాటిల్లినట్టు చెబుతున్నారు.