40 sheeps

    కుక్కల దాడిలో 40 గొర్రెలు మృతి

    December 27, 2019 / 04:20 AM IST

    కర్నూలు జిల్లా అవుకు మండలంలో 40 గొర్రె పిల్లలను కుక్కలు చంపేశాయి. దాదాపు రెండు లక్షల నష్టం వాటిల్లినట్టు చెబుతున్నారు.

10TV Telugu News