Home » 53724
ఏపీలో కరోనా కేసుల సంఖ్య 50 వేలు దాటింది. మొత్తం 53, 724 మందికి వైరస్ సోకింది. 24 గంటల్లో 4074 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1086 మందికి వైరస్ సోకింది. గుంటూరులో 596, కర్నూలులో 559 మందికి పాజిటివ్ గా తేలింది. నిన్న 5041 పాజిటివ�