Home » 54 corona deaths
భారత్ లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 20,408 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 54 మంది కరోనా బారిన పడి మరణించారు. కరోనా నుంచి 20,958 మంది సంపూర్ణంగా కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.