-
Home » IND VS PAK
IND VS PAK
పాక్ బోర్డా మజాకానా.. టీ20 ప్రపంచకప్లో పేలవ ప్రదర్శన.. ఒక్కొ ఆటగాడికి 5 మిలియన్ల జరిమానా!
టీ20 ప్రపంచకప్ 2026లో ఘోరంగా విఫలం కావడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) తమ జట్టుపై ఆగ్రహంగా ఉంది.
ప్రమాదంలో కోహ్లీ ప్రపంచ రికార్డు.. పాక్ ఆటగాడు కన్నేశాడు.. !
విరాట్ కోహ్లీ (Virat Kohli) టీ20 ప్రపంచకప్ రికార్డు పై పాకిస్థాన్ ఆటగాడు సాహిబ్జాదా ఫర్హాన్ కన్నేశాడు.
వాడికి పెళ్లి వయసు రాలేదు.. ఇషాన్ కిషన్ తల్లి సంచలన వ్యాఖ్యలు.. మోడల్ అదితి హుండియాతో డేటింగ్ పై ఏమన్నదంటే?
ఇషాన్ కిషన్ (Ishan Kishan ) పెళ్లి వార్తలపై అతడి తల్లి సుచిత్రా దేవి స్పందించింది.
ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్.. తోడల్లుడితో సందడి చేసిన నారా లోకేష్.. ఒకే ఫ్రేమ్ లో బాలయ్య అల్లుళ్ళు..
ఆదివారం రాత్రి శ్రీలంకలో జరిగిన ఇండియా - పాకిస్థాన్ మ్యాచ్ కి మంత్రి నారా లోకేష్, తన తోడల్లుడు ఎంపీ భరత్ తో కలిసి వెళ్లి స్టేడియంలో సందడి చేసాడు. బాలకృష్ణ ఇద్దరు అల్లుళ్ళు ఇలా క్రికెట్ మ్యాచ్ లో కనపడటంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.
టీమ్ఇండియాకు అభిషేక్ శర్మ టెన్షన్.. టీ20 ప్రపంచకప్లో ఖాతా తెరవని విధ్వంసకర వీరుడు..
టీ20 ప్రపంచకప్ 2026లో ఇంత వరకు అభిషేక్ శర్మ (Abhishek Sharma ) పరుగుల ఖాతా తెరవలేదు.
నా అల్లుడిని జట్టులోంచి తీసేయండి.. అప్పుడే పాక్ గెలుస్తుంది.. షాహిద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు
తన అల్లుడితో పాటు మరో ఇద్దరు ప్లేయర్లును పాక్ జట్టులోంచి (IND vs PAK) తొలగించాలని మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది డిమాండ్ చేశాడు.
'నా గేమ్ ప్లాన్ ఇదే.. పిచ్తో నాకు సంబంధం లేదు.. బాల్ పడిందా..' ఇషాన్ కిషన్ కామెంట్స్ వైరల్..
భారత్ పై పాక్ విజయం సాధించడంలో (IND vs PAK ) ఓపెనర్ ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషించాడు.
పాక్ పై గెలిచిన తరువాత.. కుల్దీప్ యాదవ్ పై హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ గరం గరం..
ఆదివారం కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ 61 పరుగుల తేడాతో (IND vs PAK) విజయం సాధించింది.
భారత్ చేతిలో తుక్కుతుక్కు ఓడిపోయాక పాక్ ప్లేయర్లు డ్రెస్సింగ్ రూమ్ లో చేసిందిదే..
భారత్ చేతిలో ఓడిపోవడంతో ప్లేయర్లు పూర్తిగా నిరాశ చెందారని, డ్రెస్సింగ్ రూమ్లో ఎంతో బాధపడుతున్నారని పాకిస్థాన్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్ తెలిపాడు.
అబ్బా సాయిరాం.. ఆ ఒక్కటీ జరిగితే పాకిస్తాన్ వరల్డ్ కప్ నుంచి టాటా బైబై ఖతం..
టీ20 ప్రపంచకప్ 2026లో (T20 World Cup 2026) భాగంగా కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్ చేతిలో పాకిస్థాన్ అవమానకరమైన ఓటమిని చవిచూసింది