Home » A8
వైఎస్ వివేకా కేసులో కీలక పరిణామం.. అవినాశ్ రెడ్డిని 8వ నిందితుడిగా చేర్చిన సీబీఐ
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ దర్యాప్తులో భాగంగా ఈ కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అనివాశ్ రెడ్డిని 8వ నిందితుడిగా చేర్చింది. కౌంటర్ పిటీషన్ లో సీబీఐ పలు కీలక విషయాలు ప్రస్తావించింది.