AAP

    Sonu Sood: సోనూసూద్‌ నివాసంలో మూడో రోజు ఐటీ సోదాలు!

    September 17, 2021 / 02:01 PM IST

    ప్రముఖ సినీనటుడు సోనూసూద్ ఆస్తులపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. వరుసగా మూడో రోజు సోనూసూద్ నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు ఆదాయపు పన్ను అధికారులు.

    AAP on Modi Govt: ‘మోదీ ప్రభుత్వ ఫేవరేట్ ఏజెన్సీ నుంచి లవ్ లెటర్ వచ్చింది’

    September 13, 2021 / 03:05 PM IST

    అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో కొనసాగుతున్న ఆప్ పార్టీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ నుంచి నోటీస్ వచ్చింది. ఢిల్లీలో అధికార పార్టీ అయిన ఆప్ కు నోటీసు రావడాన్ని..

    ABP Cvoter Survey : 5 రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు బీజేపీకే..!

    September 3, 2021 / 10:54 PM IST

    వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనే దానిపై ఏబీపీ-సీ ఓటర్ సర్వే చేసింది. సర్వేలో ఆసక్తికర విషయాలు తెలిశాయి. 5 రాష్ట్రాలకుగాను

    Arvind Kejriwal : ఉత్తరాఖండ్ ప్రజలకు ఆప్ అధినేత నాలుగు హామీలు

    July 11, 2021 / 07:30 PM IST

    వచ్చే ఏడాది జరిగే ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఇంటికి నెలకు 300 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇస్తామని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.

    Arvind Kejriwal : పంజాబ్ ఎన్నికల్లో ఆప్ గెలిస్తే ‘ఫ్రీ’ కరెంట్

    June 29, 2021 / 03:23 PM IST

    వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సత్తా చూపించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భావిస్తున్నారు.

    Ayodhya Land Deal : రామ మందిర విరాళాల్లో గోల్ మాల్!

    June 14, 2021 / 07:32 PM IST

    అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ​పై అవినీతి ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

    Punjab Politics : పంజాబ్ రాజకీయాలపై ఆప్ ఫోకస్

    June 12, 2021 / 02:56 PM IST

    కెప్టెన్ అమరీందర్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆప్ విమర్శలు చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు దయనీయస్థితిలో ఉన్నాయని ఢిల్లీ డిప్యూటీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ మనీష్ సిసోడియా కామెంట్ చేశారు.

    సూరత్ ఇచ్చిన కిక్ తో..గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై ఆప్ ఫోకస్

    February 26, 2021 / 07:41 PM IST

    AAP సూరత్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన కిక్ తో మంచి జోష్ మీదున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు తన దృష్టిని 2022లో జరుగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వైపు మళ్లించింది. శుక్రవారం సూరత్ లో ఆప్ అధినేత,ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పర్యటించారు. స్థానిక ఆప్

    ఇక కాస్కో : 6 రాష్ట్రాల ఎన్నికల్లో ఆప్ పోటీ..కేజ్రీవాల్

    January 28, 2021 / 08:20 PM IST

    Kejriwal ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ భవిష్యత్‌ కార్యాచరణ సిద్ధం చేసింది. ఇతర పార్టీలకు కాస్కోండి అంటూ సవాల్‌ విసిరింది. ఢిల్లీ సీఎం,ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ గురువారం(జనవరి-28,2021) కీలక ప్రకటన చేశారు. వచ్చే రెండేళ్లలో ఉత్త‌రప్ర‌దేశ్‌, ఉత�

    ట్రాక్టర్ పరేడ్‌లో రైతుల్లాగే మేమూ పాల్గొంటాం: ఆమ్ ఆద్మీ

    January 20, 2021 / 07:19 AM IST

    Tractor Parade: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పంజాబ్ యూనిట్ జనవరి 26న ఢిల్లీలో జరిగే ట్రాక్టర్ పరేడ్ లో పాల్గొంటామని ప్రకటించింది. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర యూనిట్ ప్రెసిడెంట్ భగవత్ మన్న ఈ మేరకు ప్రకటన చేస్తూ.. ప్రపంచంలోనే అతి పెద్ద నిరసనగా నిలవనుందని అన్నా

10TV Telugu News