Home » AAP
High drama in Delhi Assembly 22 రోజులుగా దేశ రాజధాని సరిహద్దుల్లో అన్నదాతల ఆందోళనలకు కారణమైన నూతన వ్యవసాయ చట్టాల కాపీలను ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు చించివేయడంతో ఇవాళ(డిసెంబర్-17,2020)ఢిల్లీ అసెంబ్లీలో హైడ్రామా చోటుచేసుకుంది. ఒక్కరోజు సెషన్ అసెంబ్లీ సమావేశాలు �
AAP to contest 2022 UP assembly elections ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత,ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. 2022లో జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయనున్నట్లు మంగళవారం(డిసెంబర్-15,2020)అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఉత్తరప్రదేశ�
Arvind Kejriwal Hits Out At Amarinder Singh పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ పై ఫైర్ అయ్యారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం నల్ల చట్టాలు(నూతన అగ్రి చట్టాలు)పాస్ చేసిందని పంజాబ్ సీఎం తనపై ఆరోపణలు చేశారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న సు�
AAP’S DOUBLE DIG ON CONGRESS,BIG కాంగ్రెస్,బీజేపీలపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. అవినీతి విషయంలో దొందూ దొందేనని ఆప్ విమర్శించింది. దేశవ్యాప్తంగా ఆందోళనకు దారితీస్తున్న గతనెలలో పార్లమెంట్ ఆమోదం పొందిన కొత్త వ్యవసాయ చట్టాల విషయమై కాంగ్రెస�
2011నాటి అవినీతి వ్యతిరేక ఉద్యమం( India Against Corruption), ఆమ్ ఆద్మీ పార్టీ వెనుక బీజేపీ హస్తముందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. జన్ లోక్పాల్ బిల్లు ప్రవేశపెట్టడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ 2011, 2012లో అవినీతి వ్యతిరేక ఉద్యమం మొదలైన విషయం తెలిసి
బీజేపీకి ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే షాక్ ఇచ్చారు. ఆ పార్టీ నుంచి వచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఢిల్లీలోన కేజ్రీవాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించనున్న సామూహిక ఉద్యమంలో పాల్గొనాలని అన్నాను బీజేపీ కోరింది. ఈ మేరకు ఢిల్�
కరోనావైరస్ సంక్షోభం మధ్య సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) దేశవ్యాప్తంగా పరీక్షలు నిర్వహించలేకపోవడంతో….ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఆధారంగా 10,12వ తరగతి విద్యార్ధులను పాస్ చేయాలని ఢిల్లీ సర్కార్ కేంద్రప్రభుత్వాన్ని కోరింది. అంతేకాకుండా అన
ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్(కోవిడ్-19) బాధితుల కోసం నిర్విరామంగా కృషిచేస్తున్న డాక్టర్ల ఆరోగ్యం దృష్ట్యా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఢిల్లీలోని లోక్నాయక్, GB పంత్ హాస్పిటల్స్ లో కరోనా డ్యూటీలో పనిచేస్తున�
వలస కార్మికులు తమ రాష్ట్రాలకు తిరిగి వెళ్ళే బదులుగా,ఎక్కడున్న వారు అక్కడే ఉండిపోవాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. లేకుంటే ఇప్పటి వరకు గ్రామాలకు చేరుకోని కరోనా వైరస్,గ్రామాలకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని కేజ్రీవాల్ త�
వివాదాస్పద NRC,NPRలకు వ్యతిరేకంగా శుక్రవారం(మార్చి-13,2020)ఢిల్లీ అసెంబ్లీ తీర్మాణం చేసింది. అసెంబ్లీలో తీర్మాణం సమయంలో మీలో ఎంతమందికి బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయని ఎమ్మెల్యేలను అడుగగా,70 మంది ఎమ్మెల్యేల్లో 61 మందికి జన్మ ద్రువీకరణ పత్రాలు లేవన