AAP

    విద్వేష వ్యాఖ్యలే ఢిల్లీలో పార్టీ కొంప ముంచాయి

    February 13, 2020 / 04:29 PM IST

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర ఓటమితో హోంమంత్రి తెగ ఫీల్ అయిపోతున్నారంట. బీజేపీ నాయకులు ప్రచార సమయంలో విద్వేష ప్రసంగాలు చేసి ఉండాల్సి కాదంటూ చేతులు కాలిన తర్వాత..ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు రియలైజ్ అయ్యారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు �

    కేజ్రీ గెలుపుతో జగన్‌ ఫుల్ ఖుషీ! 

    February 13, 2020 / 10:18 AM IST

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో జగన్‌ ఫుల్‌ హ్యాపీగా ఉన్నారట. ఈ ఫలితాలు వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలకు ఊరటనిచ్చాయని అంటున్నారు. అదే సమయంలో జగన్‌ మాత్రం ఫుల్‌ జోష్‌ మీద ఉన్నారని చెబుతున్నారు. దీని వెనుక అసలు కారణం ఈ ఏడాది ఏప్రిల్‌�

    AAPలోకి ఒక్క రోజులో 11 లక్షల మంది

    February 13, 2020 / 08:29 AM IST

    చీపురు గుర్తు పార్టీ ఆప్ రికార్డు కొట్టేసింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఢిల్లీలో ఘన విజయం సాధించి 62 సీట్లు దక్కించుకుంది ఆప్. అసెంబ్లీ ఎన్నికల్లో జయభేరీ మోగించిన 24గంటల్లోనే పార్టీలోకి దేశవ్యాప్తంగా 11లక్షలకు పైగా సభ్యులు చేరారు. సోషల్

    AAP ఎమ్మెల్యే కాన్వాయ్‌పై కాల్పులు, ఒకరు మృతి

    February 12, 2020 / 01:28 AM IST

    2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం అందుకుంది ఆప్. ఫలితాలు ప్రకటించిన కొద్ది నిమిషాల్లోనే ఎమ్మెల్యే నరేశ్ యాదవ్‌పై కాల్పులు జరిపారు. బుధవారం జరిగిన ఘటనలో ఒక వాలంటీరు చనిపోయినట్లు ఆప్ ట్వీట్ ద్వారా వెల్లడించింది. విజయం తర్వాత గుడికి వె�

    రిజర్వుడు స్థానాలన్నీ ఆప్ చేతుల్లోకే!

    February 11, 2020 / 01:52 PM IST

    ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కేజ్రీవాల్.. రిజర్వుడు నియోజకవర్గాల్లో తిరుగులేని విజయం అందుకున్నారు.  ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించిన ఆమ్ ఆద్మీ పార్టీ మరో రికార్డు క్రియేట్ చేసింది. ఎస్‌‌సీ అభ్యర్థులకు కే�

    ఢిల్లీ ఫలితాలను ముందే చెప్పిన సీఎం కేసీఆర్

    February 11, 2020 / 01:50 PM IST

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఢిల్లీ ఎన్నికల ఫలితాల గురించి ముందే చెప్పారు. ఢిల్లీలో పిచ్చోడ్ని అడిగినా.. ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్‌కే ఓట్లు వేస్తా అంటున్నారని అప్పుడే బీజేపీ భవితవ్యాన్ని నిర్దేశించారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల విజయం త�

    స్టూడెంట్లని టార్చర్ చేసినందుకు బీజేపీకి కరెక్ట్ సమాధానమిది: మమతా బెనర్జీ

    February 11, 2020 / 12:47 PM IST

    అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) గెలుపొందింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఘోరంగా ఓడించి విజయపతాకం ఎగరేసింది. మంగళవారం ప్రకటించిన ఫలితాలతో ఆఫ్ విజయం ఖరారైంది. ఈ ఫలితాలపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెర్జీ మా�

    భారత్ మాత విజయం… గ్రాండ్ విక్టరీ తర్వాత కేజ్రీవాల్ తొలి పలుకులు

    February 11, 2020 / 11:41 AM IST

    ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొట్టారు. 2015ఎన్నికల్లో 67సీట్లతో గ్రాండ్ విక్టరీ కొట్టిన ఆప్ ఇప్పుడు మరోసారి సీన్ రిపీట్ చేసింది. ఫిబ్రవరి-8,2020న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పటికే ఆప్ విజయ�

    దేశ రాజధానిని గెలిచేందుకు బీజేపీ 22ఏళ్ల పోరాటం వృథా

    February 11, 2020 / 11:10 AM IST

    దాదాపు ఢిల్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ పూర్తి కావొచ్చింది. దేశ రాజధానిలో అధ్యక్షత వహించాలని  బీజేపీ 22ఏళ్ల నిరీక్షణ మరోసారి వాయిదా పడే వాతావరణం కనిపిస్తోంది. అదే జరిగితే మరో ఐదేళ్లు ఆప్ పాలనలో ఢిల్లీ ఉండటం ఖాయం. రెండో సారి ఆప్ అద్భుతమైన మెజా�

    బీజేపీ ద్వేష రాజకీయం చేసింది..పనిచేసే ప్రభుత్వాన్నే ప్రజలు ఎన్నుకున్నారు

    February 11, 2020 / 10:24 AM IST

    ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొట్టారు. 2015ఎన్నికల్లో 67సీట్లతో గ్రాండ్ విక్టరీ కొట్టిన ఆప్ ఇప్పుడు మరోసారి సీన్ రిపీట్ చేసింది. ఫిబ్రవరి-8,2020న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పటికే ఆప్

10TV Telugu News