Home » AAP
ఒక రాజకీయ పార్టీ. ఒక రాష్ట్రంలోనే ఉండకూడదు అనుకుంటుంది. ఇతర రాష్ట్రాల్లో పాగా వేయాలని, సీట్లు సంపాదించుకోవాలని ఆరాట పడుతుంటాయి. కొన్ని పార్టీలు సక్సెస్ అవుతే..మరికొన్ని పార్టీల ప్రయత్నాలు నెరవేరవు. ఇప్పడు ఆప్ పార్టీ కూడా ఓ రాష్ట్రంపై కన్నేస
ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో హ్యాట్రిక్ కొట్టబోతుందని ఇవాళ(ఫిబ్రవరి-8,2020)పోలింగ్ అనంతరం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఢిల్లీ ఓటర్లు కేజ్రీవాల్ కే పట్టం కట్టారని సర్వేలన్నీ చెబుతున్న సమయంలో ఢిల్లీ సీఎం మరింత అలర్ట్ అయ్యారు. ఈవీఎం మె�
అందరూ ఎదురు చూస్తున్న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిపోయింది. 70 నియోజకవర్గాలకు ఫిబ్రవరి 08వ తేదీ శుక్రవారం ఎన్నికల పోలింగ్ నిర్వహించారు అధికారులు. మరోసారి అధికారంలోకి ఆప్ వస్తుందా ? బీజేపీ ప్రభావితం చూపిస్తుందా ? అనే ఉత్కంఠ నెలకొంది. సాయంత్రం 5
ఢిల్లీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓటర్ తీర్పునిచ్చేశాడు. ఎవరికి తీర్పునిచ్చాడనేది తెలుసుకోవాలంటే..ఈవీఎంలు తెరవాల్సిందే. కానీ ఎవరికి పట్టం కట్టారనే విషయం తెలుసుకోవాలంటే..ఫిబ్రవరి 11 వరకు వెయిట్ చేయాల్సిందే. మొత్తం 70 నియోజకవర్గాలకు ఎన్నికల
దేశ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల#delhielection పోలింగ్ ప్రారంభమైంది. శనివారం(ఫిబ్రవరి 08,2020) ఉదయం 8 గంటలకు పోలింగ్ షురూ
ఇవాళ(ఫిబ్రవరి-8,2019)ఢిల్లీ ప్రజలు కొత్త ప్రభుత్వం కోసం ఓట్లు వేయనున్నారు. అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి ప్రభుత్వ పగ్గాలు అప్పజెబుతారా లేదా బీజేపీకి అవకాశమిస్తారా ఇద్దరికీ కాకుండా కాంగ్రెస్ కు పాలన పగ్గాలు అప్పజెబుతారా అన్నది ఫిబ్రవరి-11న చూడ�
ఢిల్లీలో మైక్ లు మూగబోయాయి. శనివారం(ఫిబ్రవరి-8,2019)నాడు జరిగే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ప్రధాన పార్టీలుగా ఆమ్ ఆద్మీ,బీజేపీ,కాంగ్రెస్ లు ఈ ఎన్నికల్లో తలపడుతున్నాయి. మరోసారి మరోసారి నిలబెట్టుకోవాలని �
దేశ రాజధాని ఢిల్లీలో మైకులు మూగబోయాయి. ఇన్ని రోజులు ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు..కాస్తా రెస్ట్ తీసుకుంటున్నారు. ఓటర్లు ఎవరికి పట్టం కడుతారన్న లెక్కలు వేసుకుంటున్నారు. 2020, జనవరి 06వ తేదీ గురువారం సాయంత్రం 06 గంటలకు ఎన్నికల క్యాంపెయిన్ ముగిస�
ఢిల్లీలోని షాహీన్బాగ్ దగ్గర కపిల్ గుజ్జర్ అనే యువకుడు గాల్లోకి కాల్పుల జరిపిన ఘటన వివాదానికి దారితీసింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిపిన ఆందోళనలో పాల్గొన్న అతడు రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు. అప్రమత్తమైన పోలీసులు �
అమిత్ షా…మోడ్రన్ డే ఇండియన్ పాలిటిక్స్ చాణుక్యుడు అని పిలుస్తుంటారు. బీజేపీలో కూడా మోడీ తర్వాత స్థానం ఆయనదే. అసలు బీజేపీ ఉనికిలో లేని రాష్ట్రాల్లో కూడా పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో అమిత్ షా నిజంగానే చాణుక్యుడే. ఆయన గట్టిగా ఏదైనా రా�