Home » AAP
ఢిల్లీ శాసన సభ ఎన్నికలల్లో పోటీ చేసే ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేజ్రీవాల్ బరిలో దిగుతున్నారు. పట్పర్గంజ్ అసెంబ్లీ స్థ
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి రాజకీయ పార్టీ ఓటర్లను ఆకర్షించేందుకు, వారిని ఉత్తేజపరిచేందుకు పాటల ఆల్బమ్ లను రూపొందిస్తాయి. ఇదివరకు తరలిరండి తెలుగుదేశం కార్యకర్తలారా అంటూ టీడీపీ జనాల్లోకి వదిలిన సాంగ్ చాలా ఫేమస్.. ఆ పాట తర్వాత తెలుగునాట అ�
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఢిల్లీ సీఎం పీఠాన్ని దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తున్న బీజేపీకి ఢిల్లీ ఓటర్లు గట్టి షాక్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి-8,2020న జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకే ప్రజలు మరోసార�
జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనపై కేంద్ర మంత్రులు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. వర్శిటీల్లో రాజకీయాలు తగవని విద్యార్ధుల భవిష్యు్త్తును కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థం క�
ఆప్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే బోర్డు ఎగ్జామ్స్ లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది కేజ్రీవాల్ సర్కార్. ఇందులో భాగంగా మొదటగా ఫర్ఫార్మింగ్ తక్కువగా ఉన్న 342 ప్రభుత్వ పాఠశాలలను గుర్తించింది. �
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. గురువారం(సెప్టెంబర్-26,2019)ఢిల్లీలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాన చేసిన అమిత్ షా…ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన సభలో ప్రస
దేశ రాజధాని ఢిల్లీకి త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గెలుపు కోసం పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్
తమ నియోజక వర్గంలోని సమస్యను పరిష్కరించటంలో ఎంపీ అలసత్వం వహించాడని అలిగిన ప్రజలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ, గౌతమ్ గంభీర్ కనపడటం లేదని ఢిల్లీలో పోస్టర్లు వెలిశాయి. ఆదివారం ఢిల్లీలోని ఐటీవో ప్రాంతంల
ఢిల్లీలో ఎన్నికలకు ముందు ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్)కి రాజీనామా చేసినట్లు ప్రకటించిన వెంటనే ఆ పార్టీకి చెందిన రెబెల్ ఎమ్మెల్యే ఆల్కా లంబాపై అనర్హత వేటు పడింది. ఆప్కు రాజీనామా చేసిన ఆమె ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరగా.. ఆమెపై ఇప్పుడు వేటు పడింది. �
త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీతో ఆప్ రెబల్ ఎమ్మెల్యే ఇవాళ(సెప్టెంబర్-3,2019)భేటీ అయ్యారు. ఇప్పటికే ఆప్ అధిష్టానంపై కోపంగా ఉన్న అల్కా.. తన రాజకీయ భవిష్యత్పై దృష్టి సారించారు. త్వరలోనే కాంగ్రెస్ లో చే