AAP

    AAP తాహిర్ హుస్సేన్ ఇంట్లో యాసిడ్ ప్యాకెట్లు

    February 28, 2020 / 01:42 AM IST

    బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా ఆమ్ ఆద్మీ పార్టీ నేత మొహమ్మద్ తాహిర్ హుస్సేన్ ఈశాన్య ఢిల్లీ ఆందోళనల్లో కీలక పాత్ర వహించాడని ఆరోపించారు. ఇందులో భాగంగానే గురువారం తాహిర్ ఇంటిపై డజన్ల కొద్దీ యాసిడ్ పాకెట్లు దొరకడం సంచలనంగా మారాయి. గురువారం ఉదయమే �

    ఢిల్లీలో ఘర్షణలు : కేజ్రీ సర్కార్ ఎక్స్‌‌గ్రేషియా..వివరాలు

    February 27, 2020 / 01:18 PM IST

    దేశ రాజధానిలో పౌరసత్వ సవరణ చట్టం అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య చెలరేగిన హింసలో దాదాపు 35 మంది మృతి చెందారు. ఈ అల్లర్లు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. ఘటనలపై కేంద్ర ప్రభుత్వంపై పలువురు విమర్శలు చేస్తున్నారు. కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవ

    యూపీపై ఆప్ కన్ను… పంచాయితీ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ

    February 23, 2020 / 12:52 PM IST

    ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి గ్రాండ్ విక్టరీ కొట్టింది. కేజ్రీవాల్ మూడవసారి సీఎం అయ్యారు. అయితే మూడోసారి ఢిల్లీలో గ్రాండ్ విక్టరీ కొట్టి  మంచి ఊపులో ఉన్న ఆప్…ఇప్పుడు ప

    కలిసి పనిచేద్దాం….అమిత్ షాని కలిసిన కేజ్రీవాల్

    February 19, 2020 / 12:21 PM IST

    ఆదివారం(ఫిబ్రవరి-16,2020)మూడవసారి ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ (ఫిబ్రవరి-19,2020) ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70స్థానాల్లో 62సీట్లు గెలుచుకుని గ్రాండ

    కేజ్రీవాలే ఆదర్శం.. కేడర్‌కు కోదండరాం క్లాసులు!

    February 18, 2020 / 03:29 PM IST

    దేశ రాజధానిలో సామాన్యుడు గెలుపే మాకు ఆదర్శం అంటున్నారు ప్రొఫెసర్ సార్.. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే కార్యాచరణ రూపొందిస్తే సక్సెస్ మన సొంతం అంటూ కేడర్ కు పాఠాలు బోధిస్తున్నారు. గెలుపొటములు సహజమే కానీ, ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తే హస్తి�

    బీజేపీ,కాంగ్రెస్ ఓటర్లకు కూడా నేనే సీఎం..ఆశీర్వదించండి మోడీజీ

    February 16, 2020 / 09:50 AM IST

    ఢిల్లీ ప్రజల సమక్షంలో దేశరాజధాని నడ్డిబొడ్డున ఉన్న రామ్ లీలా మైదనంలో ఆదివారం(ఫిబ్రవరి-16,2020)అరవింద్ కేజ్రీవాల్ మూడవసారి ఢిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. కేజ్రీవాల్ తో పాటు గత కేబినెట్ లో మంత్రులుగా ఉన్న ఆరుగురు మరోసారి మంత్రులుగా ఇవాళ ప�

    మోడీని మాత్రమే ప్రమాణస్వీకారానికి ఆహ్వానించిన కేజ్రీవాల్

    February 14, 2020 / 11:03 AM IST

    తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఆహ్వానించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(51). మొన్నటి ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ అనంతరం మూడోసారి ఢిల్లీ సీఎంగా ఆదివారం(ఫిబ్రవరి-16,2020)అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వ�

    AAP తర్వాతి టార్గెట్ బెంగళూరే

    February 14, 2020 / 08:14 AM IST

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బెంగళూరులోనూ బలపడేందుకు ఆప్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దేశ రాజధానితో పాటు దక్షిణాదిలోనూ తమ హవా సాగించేందుకు వ్యూహరచన చేస్తుంది. ఈ క్రమంలోనే బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను టార్గెట్ చేసుకుంది. ఆగష�

    అక్కడ కేజ్రీ సక్సెస్..ఇక్కడ జేపీ ఫెయిల్..ఎందుకు

    February 13, 2020 / 08:51 PM IST

    ఢిల్లీలో మూడోసారి అధికార పీఠంపై ఆప్ కూర్చోబోతోంది. సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొత్తం 70 నియోజకవర్గాలున్న ఢిల్లీలో ఆప్ 62 స్థానాల్లో విజయదుందుభి మ్రోగించింది. అనతికాలంలోనే ప్రజల మన్ననలను చూరగొంది ఆప్ పార్టీ. ఈ క్రమంలో అ�

    రాష్ట్రాల్లో పాగా వేసేందుకు AAP స్కెచ్‌లు

    February 13, 2020 / 07:22 PM IST

    ఢిల్లీ ఎన్నికల్లో విజయం..ఆ పార్టీకి కొత్త ఉత్సాహం నింపింది. ఇక ఇతర రాష్ట్రాల్లో పాగా వేయాలని స్కెచ్‌లు వేస్తోంది. ఇందుకు పార్టీని బలోపేతం చేసేందుకు..ముందున్న అన్ని మార్గాలను ఉపయోగించుకోవాలని ఆయా రాష్ట్రాలకు చెందిన ఆప్ నేతలు భావిస్తున్నారు

10TV Telugu News