Home » Adipurush
రామానంద సాగర్ దర్శకత్వంలో బాలీవుడ్ లో రామాయణం సీరియల్ తెరకెక్కింది. ఇందులో అరుణ్ గోవిల్ రాముడిగా, సీతగా దీపికా చిక్లియా, లక్ష్మణుడిగా సునీల్ లహ్రీ నటించారు. 1987 నుంచి 1988 వరకు ఈ సీరియల్ టెలికాస్ట్ అవ్వగా అప్పట్లోనే విశేష ప్రజాదరణ దక్కించుకొని �
తాజాగా ఆదిపురుష్ సినిమాపై ఈ సినిమాలో కుంభకర్ణుడి పాత్ర చేసిన నటుడు లావీపజ్నీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రామాయణంలో కుంభకర్ణ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంది.
ఆదిపురుష్ మూవీ టీం పై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశప్రజలను, యువతను బుద్ధిహీనులగా భావిస్తున్నారా?
తాజాగా నరసాపురంలో పవన్ బహిరంగ సభ నిర్వహించగా కొంతమంది ప్రభాస్ అభిమానులు ప్రభాస్ పవన్ ఫొటోలతో వచ్చారు. ఇది గమనించిన పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చిన ప్రభాస్ అభిమానులకు ధన్యవాదాలు అంటూ ప్రభాస్ గురించి మాట్లాడారు.
దేశవ్యాప్తంగా ఆదిపురుష్ సినిమాపై విమర్శలు, ట్రోల్స్ వస్తున్న సమయంలో తాజాగా ఓ వార్త ఆసక్తికరంగా మారింది.
ఇటీవల 3D స్క్రీనింగ్స్ కి 150 రూపాయలు టికెట్ రేటు ఆఫర్ పెట్టారు. ఈ ఆఫర్ కేవలం బాలీవుడ్ వరకు మాత్రమే పెట్టారు. ఇది కూడా వర్కౌట్ కాకపోవడంతో ఇప్పుడు టికెట్ రేటు మరింత తగ్గించి కేవలం..
నేపాల్ రాజధాని ఖాట్మండుతో పాటు పలు నగరాల్లో ఆదిపురుష్ సినిమాతో పాటు హిందీ సినిమాలన్నీ బ్యాన్ చేశారు. దీనిపై నేపాల్ డిస్ట్రిబ్యూటర్స్ కోర్టుకి వెళ్లగా ఒక్కసారి సెన్సార్ అయిన సినిమాని అడ్డుకోవడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేసింది.
ఆదిపురుష్ సినిమా ఇండియాతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో కూడా రిలీజ్ అయింది. అయితే జపాన్ లో ఇంకా ఆదిపురుష్ సినిమా రిలీజ్ అవ్వలేదు. జపాన్ లో ప్రభాస్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.
ప్రభాస్ ఆదిపురుష్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్నో అంచనాలతో రిలీజ్ అయ్యి.. విమర్శలు, వివాదాల్లో చిక్కుకుంటుంది. అయితే ఈ సినిమా ఫెయిల్ అవ్వడానికి గల కారణాలు ఏంటో తెలుసా..?
బాహుబలి రెండు భాగాలతో ఇండియా మొత్తం మోస్ట్ ఫేవరెట్ స్టార్ అయిపోయాడు. గ్లోబల్ వైడ్ గానూ మంచి అప్రిసియేషన్ దక్కించుకున్నాడు. యూత్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్లో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.