Home » Adipurush
ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ప్రపంచవ్యాప్తంగా నేడు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలోని ఒక డైలాగ్ నేపాల్ లో వివాదం రేపింది.
ప్రభాస్ ఆదిపురుష్ సినిమా చూసేందుకు ఒక కోతి వచ్చింది. అందుకు సంబంధించిన వీడియోని ఆదిపురుష్ మూవీ టీం షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతుంది.
ప్రభాస్ ఆదిపురుష్ సినిమాని 1992లో వచ్చిన యానిమేషన్ రామాయణం ఆధారంగా దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించాడట. ఆ సినిమా చూసి..
ప్రభాస్ ఆదిపురుష్ సినిమా VFX విషయంలో భారీ ట్రోలింగ్ ఎదురుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. మూవీలో విజువల్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయో తెలుసా?
ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఇక ఈ మూవీ ప్రభాస్ తండ్రి కొడుకులుగా కనిపించాడట. రాముడిగా, దశరథుడుగా..
ప్రభాస్ ఆదిపురుష్ మూవీ ప్రీమియర్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఇక సినిమా చూసిన కొందరు ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు.
ఈ వీకెండ్ కి థియేటర్ అండ్ ఓటీటీలో బ్లాక్ బస్టర్ మూవీస్ సందడి చేయబోతున్నాయి. ఆ మూవీస్ లిస్ట్ ఇక్కడ తెలుసుకోండి.
ఆదిపురుష్ రిలీజ్ సమయంలో ప్రభాస్ సలార్ మూవీ టీం మెంబెర్స్ అకౌంట్ లోకి రూ.10 వేలు డిపాజిట్ చేశాడట. అందుకు సంబంధించిన ఫోటోలు..
ప్రభాస్ ఆదిపురుష్ సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కంటే ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ తో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. శాటిలైట్ అండ్ ఓటీటీ రైట్స్తోనే..
ప్రభాస్ ఆదిపురుష్ ఇండియా వైడ్ 4000 పైగా స్క్రీన్స్లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే మూవీ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. దీంతో ఈ మూవీ మొదటిరోజు..