Home » aha
మొదటి ఎపిసోడ్ లో పవన్ ఫ్యామిలీ, సినిమాలు గురించి మాట్లాడారు. ఇక రెండో ఎపిసోడ్ లో రాజకీయాలు మాట్లాడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. బాలయ్య - పవన్ ఎపిసోడ్ లో అనేక ఆసక్తికర విషయాలు మాట్లాడుకున్నారు.............
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ స్నేహితులు అని మన అందరికి తెలిసిందే. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉందని అందరికి తెలుసు. అసలు అన్స్టాపబుల్ షోకి పవన్ త్రివిక్రమ్ తో వస్తారనుకున్నారు అంతా. కానీ రాలేదు. దీంతో బాలకృష్ణ త్రివిక్రమ్ ప్రస్తావన తీసుకొచ�
పవన్ కళ్యాణ్ కి ఒక ఫామ్ హౌస్ 8 ఎకరాల్లో పొలం ఉన్న సంగతి తెలిసిందే. దీని గురించి చాలా సార్లు నాగబాబు, పవన్ కళ్యాణ్ చెప్పారు. ఖాళీగా ఉన్నప్పుడు అక్కడికి వెళ్లి పవన్ వ్యవసాయం చేస్తాడు, ప్రకృతిని ఆస్వాదిస్తాడు అని చెప్పారు. తాజాగా ఈ అన్స్టాపబుల్ �
షోలో బాలకృష్ణ.. నీకు చాలా సిగ్గు ఎక్కువ కదా. సినిమా లైఫ్ లో కానీ బయట కానీ బాగా ఇబ్బందిపడ్డ సందర్భం. అసలు నా వల్ల కాదు అనుకున్న సందర్భం ఏమైనా ఉందా అని అడిగాడు. పవన్ కళ్యాణ్ దీనికి సమాధానమిస్తూ...............
బాలయ్య - పవన్ ఎపిసోడ్ లో అనేక ఆసక్తికర విషయాలు మాట్లాడుకున్నారు. అసలు వీరిద్దరూ కలవరు ఎక్కువగా అని చాలా మంది అనుకుంటారు. కానీ వీరి స్నేహం గురించి బయటపెట్టారు షోలో...............
యావత్ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తోన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వర్సెస్ నందమూరి బాలకృష్ణ అన్స్టాపబుల్-2 పవర్ఫుల్ ఎపిసోడ్ మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్కు రానుంది. ఈ ఎపిసోడ్ను రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేయ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్స్టాపబుల్ కి వస్తున్నాడు అని తెలిసిన దగ్గర నుంచి ఆ ఎపిసోడ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా? ఎప్పుడు చూస్తామా? అని ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. క ఈ ఎపిసోడ్ ని ఫిబ్రవరి 3న రిలీజ్ చేస్తామంటూ ప్రకటించిన మేకర్స్.. క్రేజ్ దృ�
బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్ అని పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని ఆహా ఫిబ్రవరి 3న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో అభిమానులు, ప్రేక్షకులు ఈ ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నారు. అంతలోనే ఎపిసోడ్ కి మరింత క్రేజ్ తెప్పించాలని ఆహా టీం.................
యూత్ఫుల్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా, వాటిని సూపర్ హిట్లుగా చేసుకుంటూ వెళ్తున్నాడు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. ఈ హీరో నటించిన కార్తికేయ-2 పాన్ ఇండియా మూవీగా బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఇక ఆ సినిమా తరువాత యూత్ఫుల్ సబ్జెక్�
టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కళ్యాణం కమనీయం’ నేడు ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు అనిల్ ఆళ్ల పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కించగా, ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్