Home » aha
ఈ ఎపిసోడ్ లో పవన్ ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడో చెప్పాడు. అది విన్న బాలయ్య ఎన్టీఆర్ గురించి, తన తెలుగుదేశం పార్టీ గురించి గొప్పగా చెప్పి తెలుగు దేశంలో జాయిన్ అవ్వొచ్చుగా, ఎందుకు పార్టీ పెట్టావు అని అడిగారు. దీనికి పవన్ కళ్యాణ్ సమాధానమిస్తూ......
ఎపిసోడ్ మొదటి పార్ట్ లో సినిమాలు, ఫ్యామిలీ గురించి మాట్లాడిన బాలయ్య ఈ పార్ట్ లో చాలా వరకు పాలిటిక్స్ గురించే మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ ని అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చావు అని అడిగాడు బాలయ్య. దీనికి పవన్ కళ్యాణ్ సమాధానమిస్తూ................
పవన్ కారుపై కూర్చొని మంగళగిరి నుంచి ఇప్పటం గ్రామానికి వెళ్లడం వైరల్ గా మారింది. పవన్ కారుపై కూర్చొని వెళ్లిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటో చూపించి పవన్ ని ఈ గొడవేంటి అని అడిగాడు బాలయ్య...............
కొన్ని నెలల క్రితం జనసేన పార్టీ తరపున రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకొని మరణించిన కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు కౌలు రైతుల భరోసా యాత్ర పేరుతో ఆ కుటుంబాలకు డబ్బులు పంపిణి చేశారు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఇటీవల కొన్ని రోజుల క్రితం ప�
పవన్ కళ్యాణ్ కొన్ని నెలల క్రితం జనసేన కౌలు రైతుల భరోసా యాత్ర అనే పేరుతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు అండగా ఉండేందుకు తన పార్టీ తరపున కొంత డబ్బు సహాయం చేశారు.............
పవన్ కి ఉన్న ఫ్యాన్న్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. కానీ గత ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గెలవలేకపోయాడు. రెండు చోట్ల పోటీ చేసినా ఓడిపోయాడు. పవన్ పార్టీకి వచ్చిన ఓట్లు కూడా తక్కువే. దీనిపై బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ని ప్రశ్నిస్తూ...............
ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ని మీ అన్నయ్య పార్టీ పెట్టారు, చిరంజీవి దగ్గర్నుంచి రాజకీయాల్లో, పర్సనల్ గా ఏం నేర్చుకున్నావు? ఏం నేర్చుకోకూడదు అనుకున్నావు అని అడగడంతో పవన్ సమాధానమిస్తూ...........
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన అన్స్టాపబుల్-2 పవర్ఫుల్ ఎపిసోడ్ గతవారం ఆహాలో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ ఎపిసోడ్లో పవర్స్టార్ పవన్ కల్యాణ్ గెస్టుగా రాగా, బాలయ్య ఆయనతో చేసిన సందడి గురించి ఎంతచెప్పుకున్నా తక్కువే. ఇక ఈ పవర్ప్యాక్డ్ �
తెలుగు వారి ఓటిటిగా ప్రేక్షకుల ముందు వచ్చిన అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫార్మ్ ‘ఆహా’. అసలు ఆహా గురించి మాట్లాడుకోవాలి అంటే.. ముందుగా ప్రస్తావనకు వచ్చేది టాక్ షోలు. ఆహాలో ప్రసారమైన టాక్ షోలు ఒక సరికొత్త ఒరవడిని సృష్టించాయి. ఇండియన్ ఎంటర్�
కరోనా వచ్చిన తరువాత దేశంలో వచ్చిన అతిపెద్ద మార్పు.. సినీ ప్రేక్షకులు ఓటిటిలకు బాగా ఎడిక్ట్ అవ్వడం. ఈ క్రమంలోనే తెలుగు ఓటిటిగా ప్రేక్షకుల ముందు వచ్చిన ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫార్మ్ 'ఆహా'. 2020లో మొదలైన ఆహా తెలుగు వారికి ఎంతో దగ్గరైంది. ఓటిటి ప్రప�