Home » aha
ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల్లో ఆహాకి మంచి ప్రజాదారణ ఏర్పడింది. ఇటీవల ఆహా ప్రేక్షకుల్లోకి మరింత వెళ్లాలని ప్రత్యేక ఆఫర్లు కూడా ప్రకటిస్తుంది. మార్చ్ నెల మొదట్లో మహా మార్చ్ అంటూ..................
తెలుగు బిగ్గెస్ట్ ఓటిటి ప్లాట్ఫార్మ్ ఆహా వరుస సర్ప్రైజ్ లు ప్లాన్ చేస్తుంది. ఇటీవల బాలయ్యని తెలుగు ఇండియన్ ఐడల్ కి హోస్ట్ గా తీసుకొచ్చిన ఆహా, ఇప్పుడు అల్లు అర్జున్తో..
ఎప్పటికప్పుడు కొత్త కొత్త కంటెంట్ ని తీసుకొస్తున్న ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 1 సక్సెస్ అవ్వడంతో ఈ సారి తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 తీసుకొచ్చారు. ఇప్పటికే ఆడిషన్స్ చేసి, కొన్ని ఎపిసోడ్స్ చేసి వచ్చిన వాళ్లలో 12 మందిని ఫైనల్ చేశారు ఆహా నిర్వ
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్లో ఫుల్ ఫాంలో ఉన్న సీనియర్ హీరో అని చెప్పాలి. ఆయన చేస్తున్న సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద హిట్ అవుతుండటం.. అటు బుల్లితెర ప్రేక్షకులను సైతం తన అన్స్టాపబుల్ టాక్ షోతో ఉర్రూతలూగించిన ఘనత బాలయ్య సొంతం. ఆహా
తెలుగు ఓటిటి ప్లాట్ఫార్మ్ ఆహా నెంబర్ వన్ ఓటిటి స్ట్రీమింగ్ ప్లాట్ఫార్మ్ గా దూసుకు పోతుంది. బాలయ్య అన్స్టాపబుల్ షోతో టాక్ షోలకి ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ప్రస్తుతం అభిమానులు సీజన్ 3 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇంతలో ఆహ�
తాజాగా ఆహా నుంచి మరో సరికొత్త సినిమా రాబోతుంది. భారీ సినిమాలని తెరకెక్కిస్తూ వరుస హిట్స్ తో దూసుకుపోతున్న మైత్రి మూవీ మేకర్స్ సత్తిగాని రెండెకరాలు అనే కామెడీ, సస్పెన్స్ సినిమాని తెరకెక్కించింది. ఈ సినిమా ఆహా ఓటీటీలో................
తాజాగా ఆహా నుంచి మరో డైలీ సీరియల్ స్టార్ట్ అయింది. మందాకిని అనే పేరుతో సరికొత్త సీరియల్ స్టార్ట్ అయింది. మనిషి మేధస్సుకి, దైవ శక్తికి మధ్య జరిగే సంఘర్షణ అనే పాయింట్ తో దీనిని ప్రమోట్ చేస్తున్నారు. మైథాలజీ, సస్పెన్స్, హారర్, థ్రిల్లర్, లవ్ అంశాల
ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 1 గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో ఇటీవలే సీజన్ 2 కి ఆడిషన్స్ నిర్వహించి అనేకమంది సింగర్స్ ని తీసుకొచ్చి షోని గ్రాండ్ గా మొదలుపెట్టారు. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2ని.............
ఇటీవల సూపర్ హిట్ సినిమాలే నెల రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అలాంటిది యావరేజ్, ఫ్లాప్ సినిమాలు అయితే చాలా త్వరగా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మైఖేల్ సినిమా కూడా చాలా త్వరగానే ఓటీటీలోకి వచ్చేస్తుంది. మైఖేల్ సినిమా ఫిబ్రవరి 3న థియేటర్స్ లో ర
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2ని సింగర్ హేమచంద్ర హోస్ట్ చేయనున్నాడు. జడ్జీలుగా తమన్, సింగర్ కార్తీక్, సింగర్ గీతా మాధురిలు ఉండనున్నారు. తాజాగా ఈ కార్యక్రమం కర్టైన్ రైసింగ్ కార్యక్రమం జరుపుకుంది. త్వరలోనే ఈ షో ఆహా ఓటీటీలో......................