Home » alla ramakrishna reddy
Chandrababu Naidu:అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీఐడీ నోటీసుల సంగతి తెలిసిందే. హైదరాబాద్లో నివాసానికి వెళ్లిన సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చి వెళ్లారు. ఈ నోటీసులపై హైకోర్టు మెట్లెక్కారు చంద్రబాబు. చంద్�
Alla Ramakrishna Reddy: రాజధాని అమరావతిలో అసైన్డ్ భూముల కొనుగోలు, అమ్మకాలపై ఫిర్యాదుచేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీ కార్యాలయంలో విచారణకు నేడు(18 మార్చి 2021) హాజరుకానున్నారు. ఆళ్ల ఫిర్యాదుతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారా�
ఏపీలో వైసీపీ అధికారం చేపట్టి ఏడాదిన్నర కావస్తున్నా రెడ్డి సామాజికవర్గానికి న్యాయం జరగలేదని ఆ పార్టీలోని రెడ్డి సామాజికవర్గ నేతలు గగ్గోలు పెడుతున్నారట. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకుని వెళ్లాలని, అదే సామాజికవర్గానికి చెందిన కొందర
వైసీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో ఆయన బయటపడ్డారు. శుక్రవారం(ఫిబ్రవరి 28,2020) గుంటూరు జిల్లా తాడేపల్లి
గత కొన్ని సంవత్సరాలుగా స్తబ్దుగా ఉన్న ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. సుప్రీంకోర్టులో ఎర్లీ హియరింగ్ పిటిషన్ను వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే దాఖలు చేశారు. 2017లో పిటిషన్ దాఖలు చేసినా సుప్రీంకోర్టులో లిస్టింగ్ కాకపోవడంతో మరోసారి సుప్రీం�
చంద్రబాబు మీద, ఓ కులం మీద కోపంతో జగన్ ప్రభుత్వం రాజధానిని మార్చాలని చూస్తే ఊరుకునేది లేదని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేత, మంగళగిరి
గుంటూరు : టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ లపై వైసీపీ చీఫ్ జగన్ మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ తీరు చూస్తుంటే.. టీడీపీ, జనసేన ఒక్కటే అనే అనుమానాలు కలుగుతున్నాయని జగన్ అన్నారు. పవన్ ని చంద్రబాబు పార్టనర్ అన్న జగన్.. వారిద్దరికి లోపా�
గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ చీఫ్ జగన్ మండిపడ్డారు. చంద్రబాబు తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారని మండిపడ్డారు. కేసుల భయంతో ప్రత్యేక హోదా రాకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసు భయం
మంగళగిరి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)ని గెలిపిస్తే తన కేబినెట్ లో మంత్రి పదవి ఇస్తానని వైసీపీ చీఫ్ జగన్ హామీ ఇచ్చారు.