Home » Allu Arjun
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా వచ్చిన ‘పుష్ప - ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్గా నిలిచింది. ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా దర్శకుడు సుకుమార్ మలిచిన
అల్లు అర్జున్, గుణశేఖర్ కలయికలో వచ్చిన వరుడు సినిమా అందరికి గుర్తుకు ఉండే ఉంటుంది. ఇక ఈ సినిమాలో నటించిన హీరోయిన్ భానుశ్రీ మెహ్రా, అల్లు అర్జున్ తనని బ్లాక్ చేశాడు అంటూ సంచలన ట్వీట్ చేసింది.
తెలుగు బిగ్గెస్ట్ ఓటిటి ప్లాట్ఫార్మ్ ఆహా వరుస సర్ప్రైజ్ లు ప్లాన్ చేస్తుంది. ఇటీవల బాలయ్యని తెలుగు ఇండియన్ ఐడల్ కి హోస్ట్ గా తీసుకొచ్చిన ఆహా, ఇప్పుడు అల్లు అర్జున్తో..
స్టార్ హీరోయిన్ సమంత మెయిన్ లీడ్ లో నటిస్తున్న చిత్రం ‘శాకుంతలం’. తాజాగా ఈ మూవీ ఫైనల్ ప్రింట్ ని దిల్ రాజు, గుణశేఖర్, నీలిమ గుణశేఖర్ తో కలిసి సమంత చూసింది. ఆ ట్వీట్ తో పాటు ఒక ఫోటో కూడా షేర్ చేసింది. ఆ ఫొటో బ్యాక్ గ్రౌండ్ లో అల్లు అర్జున్..
ఆర్ఆర్ఆర్.. ప్రస్తుతం యావత్ దేశవ్యాప్తంగా.. కాదు.. ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్న పేరు. ఊర ‘నాటు’ పాటతో ఏకంగా ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ వేదికపై అవార్డును సొంతం చేసుకున్న ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దర్శకధీరుడు రాజమౌళి విజన్.. తార
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప - ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను సుకుమార్ డైరెక్ట్ చేయగా, పుష్పరాజ్ అనే పాత్రలో బన్నీ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్కు ప్రేక్షకులు ఫిదా అయ్యా�
నిజం విత్ స్మిత కొత్త ఎపిసోడ్ కి సాయి పల్లవి గెస్ట్ గా వచ్చింది. ఈ ఎపిసోడ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లలో ఎవరితో డాన్స్ చేయాలని అనుకుంటున్నావు అంటూ ప్రశ్నించగా..
తమిళ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించబోతున్న ఈ సినిమాలో షారుఖ్, నయనతార జంటగా నటిస్తుండగా విజయ్ సేతుపతి విలన్ గా మరోసారి అదరగొట్టబోతున్నాడు. అయితే ఈ సినిమాలోని క్యామియో రోల్ ను మాత్రం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేయించబోతున్నట్టు టాక్స్ వినిపిస
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ 'పుష్ప ది రైజ్'. అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా సెకండ్ పార్ట్ కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ సినిమా గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంద�
ఇటీవలే పుష్ప 2 మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని ఫ్యామిలీతో కలిసి రాజస్థాన్ ట్రిప్ కి వెళ్ళొచ్చాడు అల్లు అర్జున్. తాజాగా బన్నీ ఓ లైవ్ కాన్సర్ట్ లో పాల్గొన్నాడు. నెదర్లాండ్స్ కి చెందిన డీజే, సింగర్ మార్టిన్ గ్యారిక్స్ హైదరాబాద్ లో సన్బర్న్ అనే �