Home » Allu Arjun
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కించగా, ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా చిత్ర యూనిట్ రూపొందించింది. ఇక ఈ సినిమా�
స్టార్ హీరోల్ని లైన్ లో పెట్టిన సందీప్ రెడ్డి వంగా
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘పుష్ప-2’లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఊరమాస్ అవతారంలో బన్నీ మరోసారి తనదైన పర్ఫార్మెన్స్తో బాక్సాఫీస్ భరతం పట్టేందుకు రె
బన్నీ ప్రస్తుతం పుష్ప 2 సినిమా చేస్తున్నాడు. సందీప్ రణవీర్ తో బాలీవుడ్ లో యానిమల్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాత వీళ్లకు వేరే కమిట్మెంట్స్ కూడా ఉన్నాయి. బన్నీ పుష్ప 2 తర్వాత బోయపాటి సినిమాలో చెయ్యాలి. సందీప్ వంగ కూడా.......................
కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్ బాలీవుడ్ నిర్మాతలతో సంప్రదింపులు జరిపాడు. ఈ వార్త అప్పట్లో బాగా వైరల్ అయి బన్నీ బాలీవుడ్ లో సినిమా చేస్తాడనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ దాని గురించి ఎలాంటి వార్తలు రాలేదు. తాజాగా నేడు ఉదయం అల్లు అర్జున్
తాజాగా అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకి బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకి బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో కలిసి రాజస్థాన్ టూర్ కి వెళ్ళాడు. అక్కడి చారిత్రాత్మిక ప్రదేశాలు, అడవులు, టూరింగ్ ప్లేసులన్నీ ఫ్యామిలీతో చూస్తూ...............
తాజాగా అల్లు అర్జున్ సరికొత్త రికార్డ్ సృష్టించాడు. తన సినిమాలతోనే కాదు సోషల్ మీడియాలో కూడా రికార్డులు సృష్టిస్తున్నాడు బన్నీ. పుష్ప తర్వాత సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో అల్లు అర్జున్ ని ఫాలో అయ్యేవాళ్ళ సంఖ్య బాగా పెరిగింది. ద�
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘పుష్ప-2’ కోసం ప్రేక్షకులతో పాటు యావత్ సినీ వర్గాలు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయో ప్రత్యేకంగ చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాల
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్గా నిలిచిన ‘పుష్ప’ చిత్ర సీక్వెల్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేస్తుండటంతో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాపై �
బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్ తన కొత్త సినిమాని రిలీజ్ కి సిద్ధం చేశాడు. 'తు ఝూతి మై మక్కార్' అనే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్ లో రణ్బీర్ మాట్లాడుతూ టాలీవుడ్ హీరోల యాక్టింగ్ పై కామెంట్ �