amanchi Krishna Mohan and Daggubati Hitesh

    వైఎస్సార్ సీపీలో చేరిన దగ్గుబాటి, ఆమంచి 

    February 27, 2019 / 10:14 AM IST

    అమరావతి : చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అధికారికంగా వైఎస్సార్ సీపీలో చేరారు. ఫిబ్రవరి 27 బుధవారం జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఈ మేరకు జగన్ పార్టీ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ఆమంచితోపాటు సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వర�

10TV Telugu News