Amaravati Lands Auction

    Amaravati Lands : అమరావతి భూముల వేలం.. కుట్రకోణం ఉందని రైతుల అనుమానం

    June 26, 2022 / 07:47 PM IST

    వేలం ద్వారా భూముల విక్రయానికి అనుమతి ఇస్తూ జీవో నెంబర్ 389 జారీ చేసింది. వచ్చే నెలలోనే వేలం ప్రక్రియ మొదలు కానుంది. రాజధాని రైతులు ఈ ప్రక్రియపై అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ప్రభుత్వ కుట్రకోణం ఉందని ఆరోపిస్తున్నారు.

10TV Telugu News