Home » america
Corona Vaccine: కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గం కావడంతో అన్ని దేశాలు వ్యాక్సినేషన్ పై దృష్టిపెట్టాయి. వ్యాక్సిన్ పై ఉన్న అపోహలను తొలగించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టి వ్యాక్సిన్ యొక్క ఉపయోగం గురించి ప్రజలకు తెలియచేస్తున్నాయి. ఇక కొన్న
భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ దారుణంగా ఉంది. ఫస్ట్ వేవ్లో మరణాల కంటే ఎక్కువగా ఇప్పుడు కరోనా మరణాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితికి కారణం తప్పుడు లెక్కలే అని విమర్శించారు అమెరికా అధ్యక్షుడి ముఖ్య వైద్య సలహాదారుడు, అంటు వ్యాధుల నిపుణుడు డాక్ట�
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేగింది. రెండు వేర్వేరు ఘటనల్లో 11 మంది చనిపోయారు. కొలరాడోలోని ఓ మొబైల్ హోం పార్క్లో బర్త్ డే వేడుకల్లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఏడుగురు చనిపోయారు. స్పాట్ లోనే ఆరుగురు మృతిచెందగా.. చికిత్స పొంద
ప్రపంచం మొత్తం కరోనా సంక్షోభంలో కూరుకుపోయింది. ఇప్పుడీ క్రైసిస్ నుంచి అన్ని దేశాలను బయటపడేసిది ఒక్క వ్యాక్సిన్ మాత్రమే. ప్రపంచం అంచుల్లో ఉన్న వాళ్ల దాకా వ్యాక్సిన్ చేరినప్పుడే.. మహమ్మారిని గెలవగలం. కానీ.. కోవిడ్ టీకాలపై ప్రపంచ దేశాల మధ్య కొ�
చంటిబిడ్డలు మట్టి తింటుంటే తల్లులు వారిస్తారు. కానీ ఓ తల్లి మాత్రం తన 8 నెలలు పిల్లాడితో కావాలనే మట్టి, రాళ్లు, పుల్లలు తినిపిస్తోంది. అలా ఆ పిల్లాడు అన్ని తింటుంటే వీడియోలు తీసి వాటిని టిక్ టాక్ లో పోస్ట్ చేస్తోంది. దానికి ఆ తల్లి ఏం చెబుతుందం
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. భారత్ లో దీని ప్రభావం అధికంగా ఉంది. రోజుకు మూడు లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనాను నియంత్రించేందుకు శాస్త్రవేత్తలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
సెకండ్ వేవ్ లో కరోనావైరస్ మహమ్మారి మరింతగా విజృంభిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ ప్రాణాలు తీస్తోంది. రోజురోజుకి మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇలా కరోనావైరస్ మహమ్మారి జనాలకు నిద్ర లేకుండా చేస్తోంది. ఇది ఇలా ఉంటే, తాజా�
U.S. expels Russian diplomats: పది మంది రష్యా దౌత్యవేత్తలను బహిష్కరిస్తూ వైట్ హౌస్ ప్రకటన చేసింది. ఈ క్రమంలోనే రష్యాపై కొత్త ఆంక్షలను విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది అమెరికా ప్రభుత్వం. గతేడాది అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకోవడంతో పాటు ఫెడరల్ ప్రభుత్వ సంస్థ�
అమెరికాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భారత దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. న్యూజెర్సీలో ఈ ఘటన జరిగింది. అమ్మానాన్న రక్తపు మడుగులో పడి ఉండగా, వారి నాలుగేళ్ల చిన్నారి బాల్కనీలో వెక్కివెక్కి ఏడుస్తూ కనిపించింది.
కరోనా వ్యాక్సిన్ తయారీలో అగ్రస్థానంలో ఉన్న హైదరాబాద్.. వైద్య పరికరాల తయారీలోనూ హైదరాబాద్ నెంబర్ 1 అవుతుందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.