Home » america
woman refusing to wear a mask:మాస్క్ పెట్టుకోకుండా బైటకొస్తే పోలీసులు ఫైన్లు వేస్తుంటారు. ఇది ప్రజల సేఫ్టీ కోసం. మాస్క్ పెట్టుకోకుంటే రెండు వందలు..లేక ఐదు వందల రూపాయల ఫైన్లు వేయటం గురించి విన్నాం. అరెస్టులు చేసి వింత వింత శిక్షలు వేయటం గురించి కూడా విన్నాం. కా�
అమెరికా పర్యటనకు వచ్చేటప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యవహరించే తీరుపై అమెరికన్ మీడియాలో ఓ కథనం ప్రచురించారు. బెంజమిన్ పర్యటించిన ప్రతిసారీ బ్యాగుల కొద్దీ మాసిపోయిన దుస్తులు తీసుకొస్తారనేది ఆ కథనం సారాంశం. ఆ దుస్తులను అమె
ఈ ఏడాది నవంబర్- 3న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోతే అధికార పగ్గాలను శాంతియుతంగా బదిలీ చేసేందుకు తాను సిద్ధంగా లేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వైట్హౌజ్లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం
6 నెలల వయస్సు పసివాడు ఏం చేస్తాడు?బొజ్జనిండా అమ్మ పాలు తాగి…హాయిగా బజ్జుంటాడు. కానీ బోసినవ్వులతో ఇల్లంతా నవ్వులు చిందించే ఆరు నెలల ఓ చిచ్చరపిడుగులాంటి ఓ పిల్లాడు మాత్రం ఏకంగా ఓ సాహసం చేసి ఔరా..అనిపించాడు. ఆరు నెలలంటే నిలబడటం కూడా రాదు..కానీ అ
కరోనా కరాళ నృత్యం దేశంలో సాగుతూనే ఉంది. కరోనా కేసులు రోజురోజుకు దేశంలో పెరిగిపోతూ ఉండగా.. మరణాలు కూడా అదే స్థాయిలో సంభవిస్తున్నాయి. అయితే ఇవాళ(21 సెప్టెంబర్ 2020) వచ్చిన అప్డేట్ మాత్రం భారత్కు కాస్త ఉపశమనం కలిగించేదిగా ఉంది. భారతదేశంలో కరోనా సో
జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసిన కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం ఇంకా ప్రపంచంలో తగ్గలేదు. అగ్రరాజ్యం అమెరికా కరోనా దెబ్బకు గజగజ వణికిపోతుంది. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా అమెరికా, భారతదేశం మరియు బ్రెజిల్ మూడు దేశాలు ఎక్కువగా ప్రభావితం అవుతున్�
చైనాను దెబ్బకొట్టే ఏ ఒక్క చాన్స్ను వదిలి పెట్టడం లేదు ట్రంప్. కరోనా వైరస్కు డ్రాగన్ కంట్రీయే కారణమని చెబుతున్న ట్రంప్.. చైనాను అంతకంతకూ దెబ్బతీస్తామన్నారు. తాజాగా చైనాకు గట్టి షాక్ ఇచ్చారు. ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్టాక్ను అమె�
ట్రంప్ అన్నంతపనీ చేశారు. అమెరికాలో టిక్ టాక్, వుయ్ చాట్పై వేటు వేస్తూ.. ఇవాళ ట్రంప్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆదివారం నుంచి ఇకపై అమెరికాలో ఈ యాప్ లు డౌన్ లోడ్ చేసుకొనేందుకు వీలవదని యూఎస్ డిపార్ట్మెంట్ అఫ్ కామర్స్(DoC)తెలిపింది. అధ్యక్ష
10 వేల మంది భారతీయులపై చైనా నిఘా. ఈ న్యూస్ తెలిసి.. దేశం మొత్తం షాకైంది. కానీ.. ఇప్పుడలాంటిదే అమెరికాలో మరొకటి బయటపడింది. ఇందులో కూడా ఇండియాకు లింకుంది. యూఎస్తో పాటు విదేశాలకు చెందిన వంద కంపెనీలు, సంస్థలను చైనా హ్యాకర్లు టార్గెట్ చేశారు. ఇందులో �
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ మహమ్మారిని ఖతం చేసే సమర్థవంతమైన వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి రానుందని టీకా తయారు చేస్తున్న కంపెనీలు చెబుతున్నాయి. దీంతో, హమ్మయ్య, ఇక భయం లేదని జనాలు రిలాక్స్ అయ్యారు. వ్యాక్సిన్ వస్తే కరోనా ను