Home » Anakapalli Atchutapuram SEZ
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో పర్యటించనున్నారు. ఉదయం 10.20 గంటలకు సీఎం జగన్ విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి అచ్యుతాపురం బయలుదేరతారు. అక్కడ ఏటీసీ టైర్ల పరిశ్రమను ప్రారంభించనున్�