Home » Anand Mahindra
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన దేశభక్తి ప్రతిబింబించేలా చాలా సందర్భాల్లో వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో ఉంటూ తన మనోభావాలను పంచుకునే ఆయన తాజాగా అమెరికాలో పర్యటిస్తూ ఓ ఫొటో షేర్ చేశారు. దానికి నెటిజన్ అడిగిన ఓ తుంటరి ప్రశ్నకు ఇ�
మీ సంస్థలో అగ్నివీర్లకు ఎలాంటి ఉద్యోగం ఇస్తారు? నేను తాజ్ ఘటనలో అదానీ సహా 185 మందిని కాపాడాను. అయినా, ఇప్పటికీ ఉపాధి లేకుండా ఉన్నాను. నాలాగే చాలా మంది పదిహేనేళ్లుగా ఉపాధి అవకాశాలు లేకుండానే ఉన్నారు.
ఆర్పీజీ సంస్థ ‘అగ్నివీర్’లకు ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇతర కార్పొరేట్ సంస్థలు కూడా మాతోపాటు (ఆనంద్ మహీంద్రాతో కలిపి) చేరుతాయనుకుంటున్నా. మన యువత భవిష్యత్తు కోసం ఈ హామీ ఇవ్వాలి అని హర్ష్ గోయెంకా ట్విట్టర్లో పేర్కొన్నారు.
నెట్టింట నీట్గా పంచ్లు వేసే ఆనంద్ మహీంద్రా.. అరుదైన విషయాలు పంచుకునే బిజినెస్మన్ రీసెంట్ గా తన తండ్రి గురించి అరుదైన విషయాన్ని ట్వీట్ ద్వారా పంచుకున్నారు. అందులో తన తండ్రి నిర్ణయం ఎంత గొప్పదోనని అభివర్ణిస్తూ బ్రిటీష్ పాలనలో ఉన్నందుకు త�
వావ్..చిటారుకొమ్మన ఉన్న కాయల్ని కూడా ఇంత ఈజీగా తెంపొచ్చా..అంటూ ఆనంద్ మహేంద్ర ఫిదా అయిపోయారు ఓ యువకుడి తెలివితేటలకు..
తాజాగా ఆనంద్ మహీంద్రా మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాను చూడకుండా ఎలా ఉండగలను అంటూ చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారింది..............
ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్ స్వర్ణాన్ని సాధించింది. ఈ చారిత్రక విజయంతో దేశ ఖ్యాతిని యావత్ ప్రపంచానికి చాటింది. పలువురు నిఖత్ పై ప్రశంసల వర్షం కురిపిస్తుండగా.. ట్వీట్తో మాట్లాడే బిజినెస్ దిగ్గజం
ఇండియన్ బ్యాడ్మింటన్ శనివారం చారిత్రక విజయం నమోదుచేసింది. 14సార్లు ఛాంపియన్ అయిన ఇండోనేషియాను ఫైనల్స్ లో చిత్తుగా ఓడించి 3-0తేడాతో థామస్ కప్ టైటిల్ గెలుచుకుంది.
ఆనంద్ మహీంద్రా చేసిన పనికి సోషల్ మీడియా మరోసారి ఫిదా అయింది. తమిళనాడు ఇడ్లీ అమ్మ సొంతింటి కల నిజంచేశారు మహీంద్రా. ఏప్రిల్ 2021లో ట్వీట్ చేసిన ఆయన.. త్వరలోనే ఇడ్లీ అమ్మ తనసొంతింటిలో..
మహీంద్రా కంపెనీ కొత్త స్కార్పియో విషయంలో ఎలాంటి తేదీని ప్రకటించలేదు. జూన్లో కంపెనీ 20వ వార్షికోత్సవం సందర్భంగా లాంఛ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.