Home » Anand Mahindra
‘వావ్ అత్యద్భుతం..ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి’ ఆనంద్ మహేంద్రా పోస్ట్ చేసిన ఈ వీడియో ఎక్స్ లెంట్
పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్ర సంస్థల ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తరచూ పలు ఆసక్తికర విషయాలు, ఫొటోలు, వీడియోలుషేర్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు మరో సృజనాత్మక విషయాన్ని ఆనంద్ మహీంద్రా నెటిజన్లకు తెలియజేశ�
ఇక్కడ ఓ జంట పక్షులు పెద్ద పనే పెట్టుకున్నాయి. ఈ పక్షులు చేసే పని చూస్తుంటే అచ్చంగా పరమానందయ్య శిష్యులు గుర్తుకొస్తారు. ఓ పక్షి మట్టి తవ్వి బయటకు పోస్తుంటే..మరొకటి మాత్రం మట్టిని గుంతలోకి పోస్తోంది. ఈ జంటపక్షులు చేసే పని చూస్తే ఏం టీమ్ వర్కురా
ఇస్లామిక్ దేశం అయిన దుబాయ్ లో నిర్మించిన హిందూ దేవాలయం ఇటీవలే ప్రారంభమైంది. ఈ ఆలయాన్ని ప్రముఖ భారత వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సందర్శించుకున్నారు. యూఏఈలోని ప్రముఖ నగరం దుబాయిలో కొత్తగా నిర్మించిన హిందూ దేవాలయాన్ని ఆనంద్ మహీంద్రా దర్శించ
మడతపెట్టేసి ఎక్కడికైనా తీసుకెళ్లగలిగే ఓ మ్యారేజ్ హాల్ వీడియోను షేర్ చేశారు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా.
అంటార్కిటికా మంచు మీద ఓనమ్ ముగ్గు చెక్కారు కొంతమంది యువకులు. దటీజ్ ఇండియన్స్ అంటున్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా.
కొత్త ఆలోచనలు ఎక్కడున్నా..ఎవరికి ఉన్నా.. ప్రోత్సహించాలి అనేది ఆనంద మహీంద్రా ఆలోచన. అటువంటి మరో టాలెంట్ వీడియోను షేర్ చేశారు ఆనంద్ మహీంద్రా
దేశీయ దిగ్గజ వాహన తయారీ కంపెనీల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా త్వరలో ఎలక్ట్రిక్ కార్ల విభాగంలోకి ప్రవేశించబోతుంది. రాబోయే నాలుగేళ్లలో ఐదు రకాల ఎలక్ట్రిక్ ఎస్యూవీలను ఈ సంస్థ విడుదల చేయబోతుంది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ తనకు నచ్చిన అంశాలను తన ఫాలోవర్లతో షేర్ చేసుకునే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా మరో వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో చూడటానికి సింపుల్ గా ఉన్నా క్రియేటివిటీ కనిపిస్తోంది..
ట్విటర్ను సొంతం చేసుకునేందుకు మస్క్ గతంలో 44 బిలియన్ డాలర్లతో ఒప్పందం చేసుకున్నారు. అయితే కంపెనీ తమ నివేదికలో చెప్పినట్లుగా 5 శాతం కంటే తక్కువ స్పామ్ ఖాతాలున్నట్లు ఆధారాలు చూపించే వరకు డీల్ ముందుకు వెళ్లొదని గత కొంత కాలంగా చెబుతూ వచ్చి