Home » ap cm jagan
ap cabinet key decisions: వెలగపూడి సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు, ఇతర కార్యక్రమాలపైనా మంత్రివర్గంలో చర్చ జరిగింది. ప్ర�
cm jagan good news for volunteers: గ్రామ/వార్డు సచివాలయ వాలంటీర్లకు సీఎం జగన్ శుభవార్త వినిపించారు. వారిని ప్రోత్సహించేలా చర్యలు తీసుకున్నారు. పురస్కారాలతో సత్కరించాలని నిర్ణయించారు. ఉత్తమ పనితీరు కనబరిచే వాలంటీర్లను ఉగాది రోజున సత్కరించే కార్యాచరణ సిద్ధం చే
janasena nadendla manohar fires on ysrcp: ఏపీ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వం అనేక కుట్రలు పన్నిందని, ప్రలోభాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. ఎన్�
chandrababu on panchayat elections: పంచాయతీ ఎన్నికలు సక్రమంగా, ప్రశాంతంగా జరిగి ఉంటే టీడీపీకి మరో 10 శాతం ఫలితాలు పెరిగేవని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. అదే జరిగి ఉంటే వైసీపీ ఇప్పుడే పతనమై ఉండేదన్నారు. అధికార దుర్వినియోగంపై ఆధారపడి వైసీపీ ఎక్కువ శాతం స్థానాలను గ
minister peddireddy comments on cm jagan: సీఎం జగన్ పై ప్రజలకు నమ్మకం బాగా పెరిగిందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. జగన్ చేసిన అభివృద్ధిని చూసి గ్రామీణ ఓటర్లు వైసీపీకి ఓటు వేశారని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం వల్ల జగన్ పై ప్�
again ap cm jagan, says vc shyam prasad: ”ఏపీలో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీనే. రెండోసారి జగనే సీఎం అవుతారు. అవినీతి లేనిది ఎక్కడ? కొన్ని చెడ్డ పనులను చూసీ చూడనట్టు వదిలేయాలి. అన్నివర్గాల ప్రజలకు జగన్ మంచి చేస్తున్నారు..” జగన్ ప్రభుత్వ పాలనపై ఎన్టీఆర్ హెల్త్ య
cm jagan special status: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని సీఎం జగన్ ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. హోదాతోనే పారిశ్రామికంగా అభివృద్ధి చెందగలమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన కారణంగా ఏపీ తీవ్రంగా నష్టపోయిందన్న సీఎం జగన్ ..విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇ�
YSR Sharmila : తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఏర్పాటుకు వైఎస్ షర్మిల వేగంగా అడుగులు వేస్తున్నారు. పలు జిల్లాల పార్టీలకు చెందిన నేతలు, అభిమానులతో ఆమె ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. పార్టీ ఏర్పాటు, తదితర అంశాలపై కూలకుంషంగా చర్చిస్తున్నారు. తాజాగా..2021, ఫ
minister peddi reddy fires on chandrababu naidu: ఇప్పటివరకు ఏపీలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు వైసీపీకే దక్కాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలోనూ మెజార్టీ స్థానాలను తామే దక్కించుకున్నామన�
cm jagan tirupati tour: సీఎం జగన్ నేడు (ఫిబ్రవరి 18,2021) తిరుపతిలో పర్యటించనున్నారు. సాయంత్రం ఆర్మీ అధికారులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. 1971 నాటి భారత్-పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్న ఆర్మీ అధికారి మేజర్ జనరల్ సీ వేణుగోపాల్ను సీఎం జగన్ సత్కరించ