Home » ap cm jagan
ఏపీ రాజధాని నిర్మాణంపై సందేహాలు ముసురుకున్న వేళ... జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి నిర్మాణంపై... ఆరుగురు పట్టణాభివృద్ధి రంగ నిపుణులతో
టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పాటుకు సర్వం సిధ్ధమైంది. బోర్డులో సభ్యుల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్డినెన్స్కు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గురువారం సెప్టెంబర్ 12న ఆమోదం తెలిపారు.
ఏపీ రాష్ట్రంలో సీఎం జగన్ వంద రోజుల పాలనపై టీడీపీ విమర్శలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన నాయకులు ట్విట్టర్ వేదికగా ట్వీట్స్ చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ప్రభుత్వ పాలనపై పెదవి విరిచారు. సెప్టెంబర్ 07వ తేదీ శనివారం ఆయన ట్విట్టర్ వే�
ప్రమాణ స్వీకారం రోజున సీఎం జగన్ ఎన్నో ప్రగల్బాలు పలికారని..ఆనాడు జగన్ చెప్పిందొకటి..ఇప్పుడు చేసేదొకటి అంటూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మండిపడ్డారు. వివేకా హత్య కేసులో అనేక సందేహాలున్నాయని..సూసైడ్ నోట్లో రెండు రకాల చేతి రాతలు ఉన్నాయన�
ఏపీ సీఎం జగన్కు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఇటీవలే వచ్చిన వరదలు, తదితర విషయాలను ఆయన లేఖలో ప్రస్తావించారు. ప్రభుత్వ ఉద్దేశ్వపూర్వక నిర్లక్ష్యంతో ప్రజలకు నష్టం జరిగిందన్నరాయన. ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చిన వరద ప్రవ
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామంలో 2019, ఆగస్టు 31వ తేదీ శనివారం జరిగే 70వ వన మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. వన మహోత్సవంలో భాగంగా సీఎం జగన్ స్వయంగా మొక్కలు �
ఏపీ రాజధాని మార్పు అంశం హాట్ టాపిక్ గా మారింది. రాజధాని మార్పుపై జోరుగా వార్తలు వస్తున్నాయి. ఏపీ రాజధానిని అమరావతి నుంచి మరో చోటికి షిఫ్ట్ చేసే యోచనలో జగన్