Home » ap cm jagan
జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఓ అభిమాని ఆయన క్రేజ్ను ఉపయోగించుకునేందుకు ‘ఏపీ సీఎం జగన్’ అనే పేరు కారు నెంబర్ ప్లేట్ మీద రాయించుకున్నాడు. కారు నెంబర్ ప్లేట్పై నెంబర్కు బదులు AP CM JAGAN అని రాయించుకుని తెల
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద మరోసారి భూమి కుంగిపోవడం ఆందోళన రేకేత్తిస్తోంది. పాత శీనయ్య కంపెనీకి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. భారీ వాహనాలు తిరగడమే కారణమంటున్నారు అధికారులు. గతంలో మూ
‘వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ సమ్మాన్ యోజన’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ(15 అక్టోబర్ 2019) ప్రారంభిస్తున్నారు. ఈ పథకం కింద ప్రతీ ఏటా రైతుకు రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500 అందించనుంది ప్రభుత్వం. ఇందులో కేంద్రం రూ. 6వేలు ఇస్తుండగా.. రాష్�
ఏపీ సీఎం జగన్పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. టీడీపీ నాయకులను కాదు..మీ బాబాయ్ చంపినోళ్లను అరెస్టు చేయ్..వైఎస్సార్ తనపై 26 కేసులు పెట్టారు..ఏం చేయగలిగారు అంటూ ప్రశ్నించారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించొద్దంటూ �
ఏపీ సీఎం జగన్ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు విస్తరించుకుంటూ పోతున్నారు. అన్నివర్గాల వారిని ఆదుకునేలా, సాయం అందేలా చర్యలు చేపడతున్నారు. ఇప్పటికే అనేక
ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మహర్షి వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించారు. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని అధికారులను సీఎం
ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని కోరారు ఏపీ సీఎం జగన్. కాసేపటి క్రితం పీఎం నరేంద్ర మోడీతో ఆయన జరిపిన భేటీ కాసేపటి క్రితం ముగిసింది. దాదాపు గంటకు పైగా ఈ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలోని రైతులకు వ్యవసాయ పె�
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ బాట పడుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు సహా పలు అంశాలపై ప్రధాని మోడీతో చర్చించనున్నారు. విద్యుత్ తో పాటు తెలంగాణ రాష్ట్రంతో కలిసి గోదావరి, కృష్ణా నదుల అనుసంధానికి చేపడుతున్న చర్యలపై ప్రధానితో సమాలోచనలు చే�
ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలన గురించి తనదైన శైలిలో స్పందించారు. సీఎం జగన్ పాలన జనరంజకంగా ఉందని ప్రశంసించారు. అంతేకాదు..
తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపట్నం కచ్చులూరు వద్ద గోదావరిలో బోల్తా పడిన రాయల్ వశిష్ఠ లాంచీలో సామర్థ్యానికి మించిన పర్యాటకులు ప్రయాణిస్తున్నట్లుగా అనుమానాలు వినిపిస్తున్నాయి. పరిమితికి మించి ఎక్కించారని తెలుస్తోంది. 72 మందితో గండి పోచమ్