Home » ap cm jagan
జగన్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని ఏపీ బీజేపీ తప్పుపట్టింది. మూడు రాజధానులు కరెక్ట్ కాదని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. పరిపాలన
అమరావతి నుంచి రాజధాని తరలిపోతుందని, తమ భవిష్యత్తు అంధకారం అవుతుందని ఆందోళనలో ఉన్న రైతులకు సీఎం జగన్ శుభవార్త వినిపించారు. వారికి రిలీఫ్ ఇచ్చే
ఏపీలో రాజధాని రగడ కంటిన్యూ అవుతోంది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంతంలో రైతులు ఆందోళనలు కొనసాగుతున్నాయి. మూడు రాజధానులు వద్దు ఒక
ఏపీ సీఎం జగన్ మరో కొత్త పథకం ప్రకటించారు. అదే ”జగనన్న వసతి దీవెన” పథకం. ఈ స్కీమ్ కింద డిగ్రీ విద్యార్థుల చదువు, హాస్టల్, భోజన ఖర్చుల కోసం ప్రతి ఏటా రూ.20వేలు ఇస్తామన్నారు. ఈ మొతాన్ని నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. ప్రతి ఏటా జనవర
పేద పిల్లల బంగారు భవిష్యత్తు కోసమే ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం భోదన ప్రవేశపెడుతున్నామని సీఎం జగన్ చెప్పారు. ఈ ఏడాది జూన్ 1 నుంచే అన్ని ప్రభుత్వ స్కూల్స్
ఏపీ సీఎం జగన్.. కలెక్టర్లపై సీరియస్ అయ్యారు. వారి పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం చెల్లింపు విషయంలో ఆలస్యంపై
ఏపీలో మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్ గా మారింది. మూడు రాజధానులు రావొచ్చని సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా చెప్పారు. ఈ ప్రతిపాదనపై అమరావతి ప్రాంత వాసుల
సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇద్దరు అల్లుళ్ల మధ్య చిచ్చు మొదలైందంటున్నారు. ఈ చిచ్చు రేపింది ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ అనేది టాక్. అసలు వీరిమధ్య చిచ్చు రేపాల్సిన అవసరం జగన్కు ఏమొచ్చిందనే కదా మీ డౌట్.. ఔను.. ఆయన బాలయ్య బాబు ఇద్దరు అల్�
ఏపీలో మూడు రాజధానుల విషయంలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాస్త వెనక్కు తగ్గినట్టే కనిపిస్తోంది. అసెంబ్లీలో జగన్ ఈ ప్రకటన చేయగానే ట్విటర్ వేదికగా తనదైన శైలిలో స్పందించిన పవన్.. ఇప్పుడు మాత్రం ఆచితూచి అడుగేయాలని డిసైడ్ అయ్య�
వచ్చే విద్యా సంవత్సరం ఒకటో తరగతి నుంచి ఇంగ్లీషు మీడియంలో విద్యాభ్యాసాన్ని తప్పనిసరి అని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు టీచర్లకు కూడా ట్రైనింగ్ ఇచ్చినట్లు ఏపీ సీఎం జగన్ వెల్లడించారు. ఇప్పటికే నాడు – నేడు పేరిట..ప్రభుత్వ స్కూళ్లలో మౌల