Home » APCC president Gidugu Rudraraj
వైసీపీ మునిగిపోతున్న నావా అని ప్రజలకు ఇప్పటికే అర్ధమైపోయింది అంటూ ఎపిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఎద్దేవా చేశారు. ఏపీలో ప్రజలు కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నారని..షర్మిల ఏపీకి వస్తే పార్టీలోకి స్వాగతిస్తామని అన్నారు.