Home » Arrest
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఫరీద్ 20 సార్లు దుబాయ్ వెళ్లొచ్చినట్లు అధికారులు గుర్తించారు. దుబాయ్ నుంచి 230 కిలోల బంగారాన్ని స్మగ్లింగ్ చేసినట్లు ఫరీద్ అంగీకరించినట్లు తెలుస్త
కేరళ గోల్డ్ స్కాంకు సంబంధించి “స్వప్నా సురేష్” పేరు కొన్ని రోజులుగా ప్రముఖంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. అనేకమంది కీలక నిందితులలో ఆమె ఒకరు మాత్రమే అయినప్పటికీ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సీటుకు ఎసరు పెట్టే అవకాశం ఉన్న బంగారు కు�
పింపిరి-చించివాడ్ పోలీసులు రీసెంట్ గా 34ఏళ్ల వ్యక్తిని కూతుర్ని లైంగికంగా వేధిస్తున్నాడని పోలీసులు అరెస్టు చేశారు. భార్యే స్వయంగా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో అతనిపై కేసు నమోదు చేశారు. బుధవారం రాత్రి, గురువారం మైనర్ అయిన కూతురిపట్ల వ్యక్త�
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్లో 8మంది పోలీసుల మృతికి కారణమైన కేసులో ప్రధాన నిందితుడు, మోస్టు వాటెండ్ క్రిమినల్ వికాస్ దూబే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని మహాంకాళి ఆలయంలో గురువారం ఉదయం పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. అ
యూపీలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ వికాస్ దూబే దొరికాడు. గురువారం(జూలై 9,2020) పోలీసులు వికాస్ను అరెస్ట్ చేశారు. వారం రోజుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న వికాస్ దూబేని యూపీ పోలీసులు మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో పట్టుకున్నారు. అతడిని అదుపులోకి తీ
గుంటూరులో సంచలనం రేపిన న్యూడ్ ఫోటోల బెదిరింపు కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఇవాళ మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీస్ కస్టడీలో ఉన్న ఏ1, ఏ2లను రెండు రోజులుగా విచారిస్తున్నారు. విచారణలో వారి నుంచి కీలక విషయాలను ర�
ముంబైలో దారుణం జరిగింది. ఫేస్ బుక్ లో పరిచయమైన ఫ్రెండ్ ఘాతుకానికి ఒడిగట్టాడు. 13ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు. మంగళవారం(జూలై 7,2020) ఈ ఘటన జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ప్రధాని నిందితుడిని, అతడికి సహకరించిన నలుగురిని అరెస�
కథ అడ్డం తిరిగింది. ప్లాన్ బెడిసికొట్టింది. డబ్బు చేతికి అందకపోగా జైలు పాలయ్యాడు. చెల్లి పెళ్లి డబ్బు కోసం కిడ్నాప్ డ్రామా ఆడిన వ్యక్తి కటకటాల పాలయ్యాడు. పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. కేవలం 2 గంటల్లోనే కేసుని చేధించారు పోలీసులు. కిడ్నా
అస్సాంలోని విశ్వనాథ్ జిల్లాలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు గిరిజన బాలికలను గ్యాంగ్ రేప్ చేసి బ్లాక్ మెయిల్ చేసిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసులు ఐదుగురిని నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు. ప్రణబ్జ్యోతి పత్గిరి న
విశాఖలో డ్రగ్స్ రాకెట్ కలకలం రేపుతోంది. టాస్క్ ఫోర్స్ పోలీసులు డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు చేశారు. డ్రగ్స్ అమ్ముతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. సత్యనారాయణ, అజయ్, రవికుమార్, మనోజ్ స్వరూప్ ను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని నుంచి భారీగ