Home » Arrest
చత్తీష్గడ్ రాష్ట్రంలోని రాయ్పూర్లో ఓ ఇంట్లోకి చొరబడి తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు తెలిపిన
ఉత్తరప్రదేశ్ లోని వ్యక్తి కన్న కొడుకుని తలకిందులుగా గ్రామస్థుల ముందే వేలాడదీసి శిక్షించాడు. గ్రామస్థుల్లో ఒకరు 52 సెకన్ల వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. ఇంటి కిటికీకి తలకిందులుగా తాడుతో కట్టేసి అటూ ఇటు లాగు�
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఘరానా మోసగాడిని అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి వేర్వేరు గొంతులతో మాట్లాడటంలో దిట్ట. ఆ టాలెంట్ ను ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నాడు. వ్యాపారులను దండుకుంటున్నాడు. చివరికి పాపం పండి పోలీసులకు చిక్కాడు. ఒకే వ్యక్తి.. �
అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కొడుకు అస్మిత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలు నిమిత్తం ఇద్దరినీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం గుత్తి కోర్టులో వారిని జడ్జీ ముందు ప్రవేశపెట్టారు. జేసీ ప్
త్రిపురలో మరో సిగ్గుపడే ఘటన చోటు చేసుకుంది. 17 ఏళ్ల బాలికను కొవై జిల్లాలో బాలికను ఐదుగురు రేప్ చేశారు. ఘటనలో పరోక్షంగా కారకులైన వారితో కలిపి మొత్తం పది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. రేప్ జరగడానికి చోటు ఇవ్వడంతో పాటు ఈ ఘటన జరిగేందుక�
పొర్నోగ్రఫీ వెబ్ సైట్లో కాలేజీ స్టూడెంట్లతో పాటు, లెక్చరర్ల ఫొటోలు అప్ లోడ్ చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియా అకౌంట్లలో ఫొటోలు డౌన్ లోడ్ చేసి పోర్న్ వెబ్ సైట్కు అమ్మేశారు. సంబంధిత కేసుపై యాక్షన్ తీసుకున్న పోలీస�
మధ్యప్రదేశ్ లో 28ఏళ్ల యువతిని రేప్ చేసిన ఘటనలో 45ఏళ్ల జ్యువెల్లర్ ను అరెస్టు చేశారు ముంబై పోలీసులు. మోడల్ గా పనిచేస్తున్న యువతిని ఆమె ఫ్రెండ్ ఫ్లాట్ లో మద్యం మత్తులో రేప్ చేశాడని ఆమె ఫిర్యాదు చేసింది. రాహుల్ జోహ్రీ అనే వ్యక్తిని అంబోలీ పోలీసుల�
ప్రముఖ సినీ నటుడు శ్యామ్ ని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. శ్యామ్, చెన్నైలోని కోడంబాక్కంలో పోకర్ క్లబ్ నడుపుతున్నాడు. కాగా, క్లబ్ లో గ్యాంబ్లింగ్ కి పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఎటువంటి పర్మిషన్స్ లేకుండా పేకాట, బెట్టింగ్ లు నిర
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతోన్న తాజా రాజకీయ పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నారని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక టీడీపీకీ చెందిన అనేక మంది నాయకులు, కార్యకర్తలు కేసుల్లో ఇరుక్కున్నారు. పార్టీక�
ఎట్టకేలకు ఆ అవినీతి తహశీల్దార్ దొరికింది. 9 నెలలుగా పరారీలో ఉన్న ఆమెని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రూ.4లక్షల లంచం కేసులో తప్పించుకుని తిరుగుతున్న కర్నూలు జిల్లా గూడురు తహశీల్దార్ హసీనాబీని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. 2019 నవంబ�