Home » ASEAN-India Summit
18వ ఇండియా-ఏషియన్ శిఖరాగ్ర సదస్సులో ఇవాళ ప్రధాని మోదీ వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. 2022తో ఇండియా-ఏషియన్ భాగస్వామ్యం 30 ఏళ్లు పూర్తి చేసుకుంటుందన్నారు.