Home » Assam
మహిళను హత్య చేశాడన్న కారణంతో ఒక వ్యక్తిని సజీవ దహనం చేశారు గ్రామస్తులు. ఈ ఘటన నాగోన్ జిల్లాలో ఇటీవల జరిగింది. గిరిజన ప్రాంతమైన ఇక్కడ కార్బి తెగ వారు ఎక్కువగా ఉంటారు. ఇటీవల రాంజీ బర్దోలోయ్ అనే వ్యక్తి, కొత్తగా పెళ్లైన ఒక మహిళను మరో నలుగురితో క�
శివసేన రెబెల్ ఎమ్మెల్యేలు క్యాంప్ చేసిన రాడిసన్ బ్లూ హోటల్ వద్ద హైడ్రామా నెలకొంది. ఈ హైడ్రామాలో శివసేన నేత సంజయ్ బోస్లేని పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో రెస్క్యూటీమ్స్ నిమగ్నమయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్తోపాటు ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. డిమా హసావో, గోల్పరా, హోజాయ్, కమ్రూప్, కమ్రూప్, మోరిగావ్ జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి.
మేఘాలయ, అసోం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలు భారీ వర్షాల కారణంగా వరద ముంపునకు గురయ్యాయి. అసోం, మేఘాలయలో వరదల ప్రభావానికి ఆరుగురు చిన్నారులుసహా తొమ్మిది మంది మరణించారు. కొండ చరియలు విరిగిపడటం వల్ల ఒక ఇల్లు కూలిపోయింది.
ఆ చిన్నారి మృతదేహాన్ని చూసిన నజ్మా దంపతులు అది తమ బాబు కాదని, వేరే వాళ్ల బాబు అయి ఉంటారని చెప్పారు. మృతదేహాన్ని తీసుకోవడానికి నిరాకరించారు. కానీ, ఆసుపత్రి ఒత్తిడి వల్ల చివరకు మృతదేహాన్ని తీసుకుని వెళ్లారు.
నిర్మాణంలో ఉన్న ఆసుపత్రి బిల్డింగ్పై నుంచి పడి డాక్టర్ మరణించిన ఘటన అసోంలో జరిగింది. రాష్ట్రంలోని కమ్రూప్ జిల్లాలో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కోసం బిల్డింగ్ నిర్మాణం జరుగుతోంది.
ఈ సమయంలోనే ఆ ప్రజలకు కీర్తి జల్లి అండగా నిలిచారు. వరదలు, భారీ వర్షాలతో సర్వం కోల్పోయి కన్నీరుమున్నీరవుతున్న ప్రజలకు ఆసరా అవుతున్నారు. కాళ్లకు చెప్పులు లేకుండానే మోకాల్లోతు బురదలో నడుస్తూ ప్రజల ఇబ్బందులను తీర్చుతున్నారు.
అసోంలో వరదల బీభత్సం
ఆ మహిళా పోలీసు అందరితో శభాష్ అనిపించుకుంది. సూపర్ కాప్ అని పొగడ్తల వర్షం కురుస్తోంది. ఇంతకీ ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ ఏం చేసిందో తెలుసా? (Assams Lady Singham)
అస్సాంలో పుట్టగొడుగులు తిని ఇద్దరు చిన్నారులతో సహా 13 మంది మృతి చెందారు. వీరంతా టీ తోటల్లో పనిచేసే కార్మికులే.