Home » Assembly Elections 2023
రత్లాం రుచికి పేరుగాంచిందని మోదీ అన్నారు. ఎవరైనా రత్లాంకు వచ్చి రట్లమి సేవను తినకపోతే, వారు రత్లానికి వచ్చినట్లు పరిగణించబడదని అన్నారు.
ఇంతకు ముందు మొదటి జాబితాలో 20 మంది అభ్యర్థుల పేర్లను బీఎస్పీ ప్రకటించింది. రెండవ జాబితాలో 43 మంది అభ్యర్థుల్ని ప్ర్టించింది. ఇక నేటి రెండో జాబితాతో కలిపి మొత్తం 88 మంది అభ్యర్థులను ప్రకటించారు. మరో 31 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. ఆలయంలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఎన్నికల సందర్భంగా కేసీఆర్ నామినేషన్ వేయడానికి ముందు ఈ ఆలయాన్ని సందర్శించడం ఆనవా
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్లాలంటే మూడు నియోజకవర్గాలను తమకు కేటాయించాలని సీపీఐ ముందు నుంచి పట్టుబడుతుంది. వాటిలో కొత్తగూడెం, చెన్నూరు, మునుగోడు నియోజకవర్గాలు ఉన్నాయి.
షర్మిల కాంగ్రెస్కు మద్దతివ్వడానికి కారణం ఏంటి? YS Sharmila
ఎంఐఎం పోటీ చేస్తే ఎవరికి లాభం? ఎవరికి నష్టం? MIM Contest
కోమటిరెడ్డి బద్రర్స్ నా హత్య కుట్ర చేశారు.. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సంచలన ఆరోపణలు Chirumarthi Lingaiah
మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు భూపేష్ బఘేల్కు 508 కోట్ల రూపాయలు ఇచ్చారని శుక్రవారం (నవంబర్ 3) ఈడీ పేర్కొంది. తదుపరి విచారణ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఆర్ఎస్ఎస్ కు కాంగ్రెస్ తల్లి లాంటిది. రాహుల్ గాంధీ తండ్రి అయిన రాజీవ్ గాంధీ స్వయంగా 1986లో రామమందిర తాళాలు తెరిచారు. ఇదే కాంగ్రెస్ పార్టీ అసలు ముఖం. దాన్ని ఎవరూ దాచలేరు
బ్యాలెట్ బాక్స్, భద్రతా దళ సిబ్బందితో పోలింగ్ సిబ్బంది తమ బేస్ ఏరియాలోకి ప్రవేశించవద్దని బీజాపూర్లో నక్సలైట్లు హెచ్చరికలు జారీ చేశారు. నక్సలైట్లు ఇచ్చిన కరపత్రాలపై పోలింగ్ సిబ్బంది తమ ఏరియాలోకి రావద్దని స్పష్టంగా రాసిపెట్టారు