Home » Assembly Elections 2023
తెలంగాణ రాష్ట్రంలో 35,356 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఈసీ తెలిపింది. ఇందులో వెబ్ కాస్టింగ్ ఉండే కేంద్రాలు 27,798. అదేవిధంగా మహిళా పోలింగ్ కేంద్రాలు 597. మోడల్ పోలింగ్ కేంద్రాలు 644.
ఐదు రాష్ట్రాల్లో మహిళా ఓటర్ల సంఖ్య పెరిగిందని, అయితే, మిజోరం, ఛత్తీస్ గఢ్ లో మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉన్నట్లు సీఈసీ చీఫ్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో 60లక్షల మంది కొత్త ఓటర్లు తమ ఓటు హక్కు నమోదు చేసుకున్నట్లు చెప్పారు.
దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) షెడ్యూల్ విడుదల చేసింది
దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సైరన్ మోగించేందుకు సిద్ధమైంది. ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రంతోపాటు..
ఉచిత పథకాలు వద్దని.. ఉచిత పథకాలు దేశ హితానికి మంచివి కావని తరచూ చెప్పే ప్రధాని మోదీ కూడా కన్నడ నాట ఉచితాల ప్రకటన బాట పట్టారు. గెలుపు కోసం బీజేపీ 103 ముఖ్యమైన హామీలతో పాటు ‘ఆరు’ ముఖ్యమైన అంశాల ఆధారంగా ‘అ..ఆ’ అంటూ ఆరు అభివృద్ధి మంత్రాలను వల్లెవేస్�
రైతుల కుటుంబంలో అబ్బాయిలను వివాహం చేసుకుంటే అమ్మాయిలకు రూ.2 లక్షలు ఇస్తామని కుమారస్వామి వాగ్ధానం చేశారు.
త్రిపురలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బీజేపీ నేత డాక్టర్ మాణిక్ సాహా త్రిపుర సీఎంగా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం అగర్తలాలోని వివేకానంద మైదానంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది.
ఈశాన్య భారత్లోని మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇంతకు ముందే త్రిపురలోనూ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మూడు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి.
ఈశాన్య భారత్లోని మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సోమవారం ఉదయం 7గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు బారులు తీరారు. రెండు రాష్ట్రాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల ద్వారా ఓటర్లు ఓటు హక్కును వినియ