-
Home » Assembly Elections 2023
Assembly Elections 2023
మళ్లీ బండి సంజయ్కే బీజేపీ పగ్గాలు?
Bandi Sanjay : మళ్లీ బండి సంజయ్కే బీజేపీ పగ్గాలు?
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మళ్లీ బండి సంజయ్? కారణం అదేనా
బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఇంకా ఎక్కువ సీట్లు(20వరకు) వచ్చేవి, అప్పుడు తెలంగాణలో చాలా కీలకంగా మారేవాళ్లం అనే అభిప్రాయం చాలామంది బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో ఉంది. కాబట్టి బండి సంజయ్ ని మళ్లీ అధ్యక్షుడిగా నియమించి లోక్ సభ ఎన్నికలకు వెళ
ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి జనం ముందుకు వచ్చిన కేసీఆర్.. వీడియో వైరల్
కేసీఆర్ ను చూడగానే ఒక్కసారిగా.. సీఎం కేసీఆర్ అనే నినాదాలతో హోరెత్తించారు.
ఇది తాత్కాలిక స్పీడ్ బ్రేకర్ మాత్రమే, ప్రజలు నా విశ్వాసాన్ని నిలబెట్టారు- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
అయ్యో కేసీఆర్ ప్రభుత్వం పోయిందా? అంటూ కాంగ్రెస్ కు ఓటు వేసిన వారు కూడా మెసేజ్ లు పెడుతున్నారు అని కేటీఆర్ చెప్పారు.
జడ్పీటీసీ మెంబర్ నుంచి చీఫ్ మినిస్టర్.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పొలిటికల్ ప్రస్థానం
తొలిసారి 2006లో జడ్పీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం నుండి కొడంగల్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ- సీఎం పదవిపై శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు
ఎవరైనా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. మాది ప్రజాస్వామికమైన పార్టీ. 64మందిలో నేనూ ఒకడిని.
ఓడింది కాంగ్రెస్ అయితే.. ఆయనేంటి మోదీ ఓడిపోయారని అంటారు?
పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముందు విపక్షాల ఓటమిపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. ఓడిపోయిన వారు పార్లమెంటులో తమ ఓటమిపై ఆగ్రహం వ్యక్తం చేయవద్దంటూ ప్రధాని సెటైర్లు విసిరారు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా 52 మంది గెలుపు
జనగామ నుంచి గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా పని చేశారు. మరోవైపు దుబ్బాకలో బీఆర్ఎస్ తరపున గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం మెదక్ ఎంపీగా ఉన్నారు.
20 మంది 50వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపు.. కేపీ వివేకానంద్ 85,576 ఓట్ల అత్యధిక మెజారిటీతో విజయం
అత్యధికంగా కుత్బుల్లాపూర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానంద్ 85,576 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గెలిచిన నేతలు వీరే
చేవెళ్లలో బీఆర్ఎస్ అభ్యర్థి కాలే యాదయ్య కేవలం 268 ఓట్ల అతి తక్కువ మెజారిటీతో గెలుపొందారు. యాకుత్ పురాలో ఎంఐఎం అభ్యర్థి జాఫర్ హుస్సేన్ 878 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.