auto dirver

    జల్సాలకు అలవాటు పడి బస్సు చోరీ చేశారు

    April 27, 2019 / 10:33 AM IST

    హైదరాబాద్ : జల్సాలకు అలవాటు పడిన పాతనేరస్ధులే ఆర్టీసీ బస్సును చోరీ చేశారని ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ తెలిపారు.  ఈ కేసుకు సంబంధించి 9 మంది పై కేసు నమోదు చేసి 8 మందిని అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు. పాత బస్తీలో ఆటో నడుపుకునే ఇద్దరు అన్నదమ్ములు ఆర

10TV Telugu News