Ayodhya

    ప్రధాని మోడీకే డిగ్గీరాజా రూ.లక్షా 11వేల విరాళం..!!

    January 19, 2021 / 12:43 PM IST

    Construction of Ram Mandir: సీనియర్ కాంగ్రెస్ లీడర్ దిగ్విజయ్ సింగ్ రూ.లక్షా 11వేల 111రూ విరాళాన్ని నేరుగా ప్రధాని మోడీకే పంపించారు. అయోధ్యలోని రామ మందిర నిర్మాణం కోసం విరాళం ఇవ్వాలనుకున్నానని ఎక్కడ ఇవ్వాలో ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో నేరుగా ప్రధానికే పంపినట్లు మ

    అయోధ్య రామాలయానికి కోట్లలో విరాళాలు

    January 15, 2021 / 09:30 PM IST

    అయోధ్య రామమందిర నిర్మాణానికి విరాళాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే బడా పారిశ్రామికవేత్తలు ఎంతోమంది కోట్లలో విరాళాలు ఇవ్వగా.. ఆలయ నిర్మాణం కోసం రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌, విశ్వ హిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) కలిసి శుక్రవారం ను�

    అయోధ్యలో జనవరి 15 నుంచి రామ మందిర నిర్మాణం

    December 9, 2020 / 09:32 AM IST

    Ram Temple:అద్భుతమైన రామ మందిరాన్ని ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య వేదికగా ఘనంగా నిర్మించనున్నారు. ఈ మేరకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ట్రెజరర్ స్వామి గోవింద్ దేవ్ గిరి మంగళవారం వెల్లడించారు. అయోధ్యలో ట్రస్టు సభ్యులు రెండ్రోజుల పాటు మీటిం

    అయోధ్య ఎయిర్ పోర్టు పేరు ‘మర్యాద పురుషోత్తం శ్రీరామ్ విమానాశ్రయం’

    November 25, 2020 / 02:44 PM IST

    UP: Ayodhya Maryada Purushottam Sri Ram Airport : రామజన్మభూమి అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విమానాశ్రయం నిర్మించాలని నిర్ణయించిన విషయం కూడా తెలిసిందే. ఇందుకోసం భూసేకరణ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈక్రమంలో అయోధ్య విమాన�

    అయోధ్యలో 6 లక్షల 6వేల 569 దీపాలు, గిన్నిస్ రికార్డు

    November 14, 2020 / 08:10 AM IST

    Deepotsav In Ayodhya World record : దీపావళి వేళ అయోధ్య వెలిగిపోయింది. మిరుమిట్లు గొలిపే దీప కాంతులతో ప్రకాశవంతమైంది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని అయోధ్యలో దీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో దీపాలను వెలిగించి.. ప్రపంచ రికార్డును సృ�

    Babri Masjid Demolition Verdict తీర్పుపై ఉత్కంఠ..అసలు ఏం జరిగింది

    September 30, 2020 / 06:39 AM IST

    Babri Masjid Demolition Verdict : బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. ఈ తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. తీర్పు లా అండ్ ఆర్డర్‌ పరిస్థితులపై ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది.

    ఈ నెల 30న బాబ్రీ కేసుపై తీర్పు…కోర్టుకు బీజేపీ అగ్రనేతలు

    September 16, 2020 / 04:42 PM IST

    దేశ రాజకీయ, సామాజిక ముఖచిత్రాన్ని మార్చివేసిన 28 ఏళ్ల నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఈ నెల 30న తీర్పును వెలువరించనుంది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. కేసులో నిందితులందరూ ఆ రోజున కోర్టు ముందు హాజరుకావాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం జడ్జి ఎస్�

    అయోధ్య శ్రీరామ్ ట్రస్ట్ బ్యాంక్ ఎకౌంట్స్ లో డబ్బులు మాయం..!!

    September 10, 2020 / 02:24 PM IST

    శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పేరుతో లక్నోలోని ఓ బ్యాంక్‌లోని రెండు ఖాతాల్లో డబ్బులు మాయమయ్యాయి. నకిలీ చెక్కులపై గుర్తు తెలియని వ్యక్తులు ఫోర్జరీ చెక్‌తో రూ.9లక్షలు విత్ డ్రా చేశారు. సెప్టెంబర్ 1న బ్యాంకు నుంచి నకిలీ చెక్కులద్వారా

    అయోధ్య రామ మందిర నిర్మాణం కూడా సంప్రదాయ పద్ధతుల్లోనే.. ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకునేలా ఇంజినీర్ల ప్లాన్

    August 20, 2020 / 03:27 PM IST

    అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు ప్రారంభమైపోయాయి. ప్రధాని నరేంద్ర మోడీ చేతులు మీదుగా జరిగిన భూమి పూజ కార్యక్రమం తర్వాత గురువారం నుంచి పనులు మొదలుపెట్టినట్లు శ్రీ రామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర వెల్లడించింది. ఈ మేరకు అధికారికంగా ట్విట్టర్ ద్వా

    అయోధ్యలో బాబ్రి మసీదుకు పేరు పెట్టారు

    August 20, 2020 / 09:23 AM IST

    అయోధ్యలో రామాలయం నిర్మాణానికి భూమి పూజ చేసేశారు. ఇక బాబ్రీ మసీదు. అక్కడ నిర్మించబోయే మసీదుకు పేరు పెట్టారు. ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్టు (IICF) నామకరణం చేసింది. ఈ మసీదుకు ‘ధన్నీపూర్ మసీదు’గా పేరు పెట్టారు. ఎన్నో ఏళ్లుగా వివాదాస్పదంగా

10TV Telugu News