Home » Ayodhya
అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పై అవినీతి ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
ఉత్తర్ప్రదేశ్ అయోధ్య జిల్లాలోని ధనిపుర్ గ్రామంలో 5ఎకరాల స్థలంలో నిర్మించనున్న మసీదు, హాస్పిటల్ కాంప్లెక్స్కు స్వాతంత్య్ర సమరయోధుడి పేరు పెట్టాలని నిర్ణయించారు.
15000 Collected Bank Cheques for Ram Temple Donation Bounce : అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న రామ మందిర విరాళాలకు సంబంధించి వచ్చిన వేలాది చెక్కులు బౌన్స్ అయ్యాయి. రామమందిర ట్రస్టు ఆడిట్ నిర్వహించగా ఈ విషయం వెల్లడైంది. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో అయోధ్యలో రామ మందిర ని
Ayodhya ramalayam Temple : అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయం ఆలయానికి సంబంధించిన విరాళాల సేకరణ పూర్తయ్యింది. దేశ వ్యాప్తంగా విరాళాలు సేకరించిన సంగతి తెలిసిందే. 44 రోజుల పాటు నిర్వహించిన విరాళాల సేకరణ 2021, ఫిబ్రవరి 27వ తేదీ శనివారంతో ముగిసిందని శ్రీరామజన్మభూమి తీ
Ayodhya Ram temple: అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏర్పాట్లలో దాదాపు మొదటి ఘట్టం పూర్తి అయింది. దేశవ్యాప్తంగా నిధుల కోసం ప్రచారం చేశారు. ఊహించనంత రీతిలో భారీగా విరాళాలు వచ్చాయి. దాదాపు 2వేల 100 కోట్లు వచ్చినట్లు శనివారం ట్రస్ట
Lord Ram : హిందువుల చిరకాల స్వప్నం అయోధ్య రామమందిర నిర్మాణానికి పెద్దఎత్తున నిధులు అందుతున్నాయి. తన ఆరాధ్య దైవం రాముడి మందిర నిర్మాణంలో తామూ భాగస్వామ్యం కావాలని దేశవ్యాప్తంగా హిందువులు భావిస్తున్నారు. ఇందుకు పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నా
donate silver bricks Says Bank Lockers Out of Space : అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళాలు భారీ స్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. బంగారం, వెండి, ఇత్తడి, నగదు ఇలా భక్తులు ఎవరికి తోచినవి వారు విరాళాలుగా ఇస్తున్నారు. అలా ఇచ్చిన విరాళాలు ఇప్పటికే రూ. 1,500 కోట్లు దాటిపోయాయి. అలాగే ఎం
Ram temple in 3 years అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని రూ.1,100 కోట్లు ఖర్చుతో మూడేళ్లలో పూర్తి చేస్తామని రామ్జన్మభూమి తీర్థ క్షేత్ర న్యాస్ ట్రస్ట్ ట్రెజరర్ స్వామి గోవింద్దేవ్ గిరి మహరాజ్ తెలిపారు. ప్రధాన ఆలయం రూ. 300 నుంచి రూ. 400 కోట్లు ఖర్చుతో మూడేళ్లల�
Pawan Kalyan :అయోధ్య రామ మందిరం నిర్మాణానికి తన వంతుగా రూ.30లక్షల విరాళాన్ని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దేశ ప్రజల చిరకాల స్వప్నమైన ఈ అద్భుత కట్టడం నిర్మాణానికి విరాళం అందజేసినట్లుగా ఈ సంధర్భంగా వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయ
Korutla MLA Vidyasagar Controversial comments : జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామమందిరం పేరుతో బీజేపీ నేతలు బిచ్చమెత్తుకుంటున్నారని విమర్శించారు. అయోధ్యలో నిర్మాణం అవుతున్న రామాలయానికి .. ఎవరూ చందాలు ఇవ్వొదన్నారు. ఉత్తరప్�