Home » Ayodhya
ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఆదిపురుష్ టీజర్ లాంచ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం అయోధ్యలో ఘనంగా నిర్వహించారు.
ఇండియన్ మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ఆదిపురుష్’ టీజర్ విడుదలైంది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్ర టీజర్ను ఆదివారం సాయంత్రం అయోధ్యలో విడుదల చేశారు.
ఓం రౌత్ ప్రభాస్, కృతి సనన్ తో కలిసి దిగిన ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..''మా మ్యాజికల్ జర్నీ ఇప్పుడు మీ అందరిది. ఎంతగానో ఎదురు చూస్తున్న ఆదిపురుష్ సినిమా టీజర్, ఫస్ట్ పోస్టర్ అక్టోబర్ 2న..............
అయోధ్యలో రామ మందిర నిర్మాణం వచ్చే ఏడాది డిసెంబరులోగా పూర్తవుతుందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ అన్నారు. వచ్చే ఏడాది డిసెంబరు నుంచి శ్రీరామ్ లల్లాను ప్రజలు దర్శించుకోవచ్చని చెప్పారు. రామ మందిర నిర్మాణ పనులు
బీజేపీకి శ్రీ రాముడిపై నమ్మకం లేదని, అవినీతిపై నమ్మకం ఉందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఎద్దేవా చేశారు. అయోధ్యలో భూములకు సంబంధించిన అక్రమంగా ఒప్పందాలు చేసుకున్న వ్యవహారంలో అయోధ్య బీజేపీ ఎమ్మెల్యే, మేయర్తో పాటు మాజీ ఎమ్మెల్యే తదితర 4
ఆగష్టు ఐదో తేదీనే ప్రధాని మోదీ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేశారని, దీనికి వ్యతిరేకం అని చెప్పే ఉద్దేశంలో భాగంగానే కాంగ్రెస్ ఈ రోజు నిరసన చేపట్టిందని అమిత్ షా విమర్శించారు.
శ్రీరాముడు జన్మించిన నేలను మొదలుకొని ఆయన జీవితానికి సంబంధించిన అనేక ముఖ్యమైన ప్రాంతాలను కలుపుతూ “శ్రీ రామాయణ యాత్ర” పేరిట భారత్ గౌరవ్ పర్యాటక రైలు ప్రారంభం కానుంది.(Shri Ramayana Yatra Train)
రామ మందిరం పరిసరాల్లోని మద్యం షాపుల లైసెన్సులు క్యాన్సిల్ చేస్తున్నట్లు ఉత్తర ప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి నితిన్ అగర్వాల్ బుధవారం వెల్లడించారు. పలువురు సాధువులు, సన్యాసులు ఎప్పట్నుంచో దీనిపై డిమాండ్ చేస్తున్నారు.
గతంలో కూడా గోపాల్ దాస్ పలుమార్లు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. 2020 నవంబరులో శ్వాసకోస సమస్య కారణంగా మేదాంత ఆసుపత్రిలోనే గోపాల్ దాస్ చికిత్స పొందారు.
అయోధ్యలోనే దేవాలయాల్లో దేవుళ్లకు చలినుంచి రక్షణ కోసం దుప్పట్లు, స్వెట్టర్లు ధరింపజేశారు. చలివల్ల దేవతామూర్తులకు నిద్రాభంగం కలుగకుండా వేడి గాలుల యంత్రాలను ఏర్పాటు చేశారు.