Home » Ayodhya
రామ్ లల్లా విగ్రహాన్ని ఏర్పాటు చేసే స్థలం ఇదేనంటూ ఆయన చెప్పుకొచ్చారు. గర్భగుడి గోడలు చాలా మట్టుకు లేపారు. అయితే పై భాగం పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఇక ఈ గర్భగుడిలో కొలువు దీరే ప్రధాన విగ్రహాలను చెక్కేందుకు నేపాల్ నుంచి పవిత్రమైన రాళ్లను తెప�
అష్ణధావుతో తయారు చేసిన 2,100కిలోల రామ మందిరం గంట ప్రత్యేకతలు..
అయోధ్య సీతారాముల విగ్రహాల కోసం నేపాల్ నుంచి బయలుదేరి భారత్ కు రానున్న శాలిగ్రామ్ రాళ్లు..ఈ రాళ్ల ప్రత్యేక ఏమంటే..
అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. అక్కడ ప్రతిష్టించే రాముడి విగ్రహం కోసం నేపాల్లోని గండకీ నది నుంచి శాలిగ్రామ శిలలను తీసుకువస్తున్నారు. ఈ శాలిగ్రామ శిలలతో మాత్రమే రాముడి విగ్రహాన్ని తయారు చేయనున్నారు. ఆవి అయోధ్యకు ఫి
ఆ వృద్ధుడి పేరు రామ్ సూరత్.. ఓ కేసులో ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య జైల్లో ఐదేళ్లుగా ఉన్నాడు. ఇప్పుడు అతడి వయసు 98 ఏళ్లు. అతడి శిక్షాకాలం ముగియడంతో పోలీసులు జైలు నుంచి విడుదల చేశారు. ఈ సందర్భంగా అతడికి జైలు సిబ్బంది ఫేర్వెల్ ఇచ్చారు. పూలదండ వేసి, శాల
అయోధ్యలో రామాలయ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. 2024 జనవరి నాటికి అయోధ్య శ్రీరాముడు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ఇప్పటికే శ్రీరాముడి విగ్రహానికి సంబంధించిన డిజైన్పై రామమందిర ట్రస్ట్ కసరత్తు చేస్తోంది. 8.5 అడుగుల ఎత్తులో రాముడి విగ్రహం రూపుది�
ఆదివారం అయోధ్యను దాదాపు 50 లక్షల మంది సందర్శించబోతున్నారు. ఒక్కరోజే ఇంత భారీ స్థాయిలో భక్తులు వస్తుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛీనయ ఘటనలు జరగకుండా గట్టి భద్రత ఏర్పాటు చేశారు.
అయోధ్యలోని రామ మందిరం నిర్మాణ ప్రాంతంలో డ్యాన్సులు చేసిన నలుగురు మహిళా కానిస్టేబుళ్లపై వేటు పడింది. ఆలయ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో సెక్యూరిటీ విధుల్లో ఉన్న నలుగురు మహిళా కానిస్టేబుళ్లు భోజ్ పూర్ పాటకు డ్యాన్స్ చేశారు.
అయోధ్యలో చేపట్టిన రామ మందిర నిర్మాణం ఇప్పటికే 50 శాతం పూర్తైంది. రూ.1,800 కోట్లతో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. కాగా, ఆలయ నిర్మాణానికి సంబంధించిన వివరాల్ని ట్రస్టు సభ్యులు వెల్లడించారు.
సరయూ బ్యాంకు సమీపంలోని రామ్కీ పైడి వద్ద నిర్వహించిన దీపోత్సవ వేడుకల్లో 22,000 మంది వాలంటీర్లు 15 లక్షలకు పైగా మట్టి దీపాలను వెలిగించనున్నట్లు అయోధ్య డివిజనల్ కమిషనర్ నవదీప్ రిన్వా తెలిపారు. ఇవే కాకుండా పట్టణంలోని ముఖ్యమైన కూడళ్లు, ప్రదేశాల్ల�