Home » Ayodhya
అయోధ్యలోని శ్రీ రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ పూజ ఎవరు నిర్వహిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి మందిర నిర్మాణం, నిర్వహణను చూసేందుకు ఏర్పాటు చేసిన శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర అనే ట్రస్ట్ బుధవారం రామ్ లల్లా
వచ్చే ఏడాది జనవరి 22న భారీ వేడుకల మధ్య భక్తులకోసం రామ మందిరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 6వేల మంది ప్రముఖులను ప్రభుత్వం ఆహ్వానించింది.
2024 జనవరి 22 న అయోధ్య రామ మందిర ప్రారంభానికి హాజరుకావాల్సిందిగా పలువురు సినీ ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. వీరిలో బాలీవుడ్, టాలీవుడ్తో పాటు పలు ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు ఉన్నారు.
అయోధ్య నగరంలోని రామ మందరి ప్రాణ ప్రతిష్ఠ వేడుకలకు దేశవ్యాప్తంగా 8వేల మంది ప్రముఖులను తాజాగా ఆహ్వానించారు. ప్రముఖ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ సినీనటులు,అమితాబ్ బచ్చన్ , అక్షయ్ కుమార్, పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబా
రామ జన్మభూమి అయిన అయోధ్య నగరంలో బుధవారం బాబ్రీ మసీదు కూల్చివేత వార్షికోత్సవం సందర్భంగా భారీ సాయుధ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో స్థానిక అధికార యంత్రాంగం భద్రతను కట్టుదిట్టం చేసినట్లు యూపీ అధికారులు తెలిపారు....
అయోధ్య.. ఇక ఏఐ నగరంగా మారనుంది.
శ్రీరాముడి జన్మభూమి అయిన అయోధ్య నగరంలోని రామాలయంలో పూజారుల నియామకానికి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. అయోధ్యలో వచ్చే ఏడాది జనవరి 22వతేదీన ఆలయ గర్భగుడిలో శ్రీరాముని విగ్రహ ప్రతి�
దేశ ప్రజలంతా ఎప్పుడు ఎప్పుడాని ఎదురు చూస్తున్న అయోధ్య శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపనకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ముహూర్తం దగ్గరపడుతుండటంతో ఏర్పాట్లు అన్నీ చకచకా జరిగిపోతున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ ప్రకారం.. ఇదొక అద్భుతం, మరపురాని వేడుకగా అభివర్ణించారు. మిలియన్ల దీపాలతో ప్రకాశించే అయోధ్య నగరం గొప్పదీపాల పండుగతో ..
దీపావళికి అయోధ్య ముస్తాబు