Home » Ayodhya
అయోధ్య రామాలయంలో నేడు అంగరంగ వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మ ధ్వజాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, యూపీ మ
శ్రీరాముడి తేజస్సు, శౌర్యాన్ని ప్రతిబింబించేలా దీన్ని రూపొందించారు.
ఇటీవల మంచు మనోజ్ మిరాయ్ సినిమాతో సక్సెస్ కొట్టడంతో తాజాగా అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకున్నాడు.
అయోధ్య రామమందిరాన్ని దర్శించుకున్న తరువాత ఎరోల్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అయోధ్య ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగవైభవంగా జరిగాయి. స్వామి దర్శనం కోసం దేశవిదేశాల నుంచి భక్తులు భారీగా పోటెత్తారు.
శ్రీరామ నవమి వేడుకలకు అయోధ్య ముస్తాబైంది.
సాయంత్రం 7 గంటలకు సంధ్యా హారతి సమయంలో ఆలయ ద్వారాలు 15 నిమిషాల పాటు మూసివేస్తారు.
శ్రీ సత్యేంద్ర దాస్ జీ స్ట్రోక్తో బాధపడుతున్నారు. డయాబెటిక్, హైపర్టెన్సివ్తో ఆదివారం SGPGIలో చేరారు.
నేను ఢిల్లీ వెళ్తాను. యువతి ఘటనపై ప్రధాని మోదీ ముందు లోక్ సభలో ప్రస్తావిస్తాను. యువతి కుటుంబానికి న్యాయం జరక్కపోతే..
రామ్ లల్లా ప్రాణప్రతిష్టకు ఏడాది పూర్తికావడంతో.. వార్షికోత్సవాలకు అయోధ్య ముస్తాబయింది. ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు.. అయోధ్యలో ప్రతిష్ట ద్వాదశి వార్షికోత్సవాలు జరగనున్నాయ్.