-
Home » Ayodhya
Ayodhya
అయోధ్య రామ మందిరంలో సీఎం చంద్రబాబు.. ఫొటోలు..
నేడు ఏపీ సీఎం చంద్రబాబు అయోధ్య రామమందిరాన్ని దర్శించుకున్నారు. అనంతరం అక్కడ భక్తులకు అభివాదం చేసారు.
అయోధ్య రామాలయం ధ్వజారోహణ ఉత్సవం.. హాజరయిన పీఎం మోడీ, యోగీ ఆదిత్యనాథ్.. ఫోటోలు చూశారా..
అయోధ్య రామాలయంలో నేడు అంగరంగ వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మ ధ్వజాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, యూపీ మ
Ayodhya Ram Mandir: అంగరంగ వైభవంగా ధ్వజారోహణ.. ఆలయ శిఖరంపై కాషాయ పతాకాన్ని ఆవిష్కరించిన మోదీ.. ఆ సమయంలో భావోద్వేగం..
శ్రీరాముడి తేజస్సు, శౌర్యాన్ని ప్రతిబింబించేలా దీన్ని రూపొందించారు.
మిరాయ్ సక్సెస్.. అయోధ్య రామ మందిరాన్ని దర్శించిన మంచు మనోజ్.. ఫొటోలు..
ఇటీవల మంచు మనోజ్ మిరాయ్ సినిమాతో సక్సెస్ కొట్టడంతో తాజాగా అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకున్నాడు.
అయోధ్యలో బాలరాముడిని దర్శించుకున్న ఎలాన్ మస్క్ తండ్రి ఎరోల్ మస్క్.. అనంతరం ఆసక్తికర కామెంట్స్..
అయోధ్య రామమందిరాన్ని దర్శించుకున్న తరువాత ఎరోల్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అయోధ్యలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం.. వీడియో వైరల్
అయోధ్య ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగవైభవంగా జరిగాయి. స్వామి దర్శనం కోసం దేశవిదేశాల నుంచి భక్తులు భారీగా పోటెత్తారు.
శ్రీరామ నవమి వేడుకలకు అయోధ్య ముస్తాబు..
శ్రీరామ నవమి వేడుకలకు అయోధ్య ముస్తాబైంది.
అయోధ్య రామయ్య భక్తులకు అలర్ట్.. బాల రాముడి ఆలయ దర్శనం వేళల్లో మార్పులు..
సాయంత్రం 7 గంటలకు సంధ్యా హారతి సమయంలో ఆలయ ద్వారాలు 15 నిమిషాల పాటు మూసివేస్తారు.
అయోధ్య రామాలయం ప్రధాన పూజారికి బ్రెయిన్ స్ట్రోక్.. ఆరోగ్య పరిస్థితి విషమం..
శ్రీ సత్యేంద్ర దాస్ జీ స్ట్రోక్తో బాధపడుతున్నారు. డయాబెటిక్, హైపర్టెన్సివ్తో ఆదివారం SGPGIలో చేరారు.
ఊకో ఊకో సారు.. లైవ్ లో బోరున విలపించిన ఎంపీ.. ఎందుకో తెలుసా..
నేను ఢిల్లీ వెళ్తాను. యువతి ఘటనపై ప్రధాని మోదీ ముందు లోక్ సభలో ప్రస్తావిస్తాను. యువతి కుటుంబానికి న్యాయం జరక్కపోతే..